Sunday, April 28, 2024

రైఫిల్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young Man Commits Suicide In Maharashtra

 

జైపూర్: రాజస్థాన్‌లో ఓ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జైసల్మేర్ జిల్లా షాగఢ్ ప్రాంతంలో సర్వీస్ రైఫిల్‌తో జవాన్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రేమసింగ్ అనే వ్యక్తి జవాన్‌గా పని చేస్తున్నాడు. ఒక నెల సెలవుపై ఇంటికి వెళ్లాడు. ఏప్రిల్ 30 వరకు సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లో చేరాడు. ముభావంగా ఉంటున్న ప్రేమ్‌సింగ్ యాదవ్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News