Monday, April 29, 2024

ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

man fell under rear wheels of the bus and died

హైదరాబాద్: నగరంలోని ముసారాంబాగ్ వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముసారాంబాగ్ నుంచి అంబర్ పేట వైపు స్యూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడిని రామంతపూర్ కు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. యువకుడు అతివేగమే ఈ ప్రమాదం జరగడానికి కారణమని పోలీసులు తెలిపారు.

Man fell under the rear wheels of RTC bus and died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News