Thursday, May 9, 2024

హస్తినాపురంలో విషాదం.. వలస కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

Worker dead

 

హైదరాబాద్: నగరంలోని హస్తినాపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. హస్తినాపురంలోని నందనవనం కాలనీలో  ఓ వలస కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో నిండు గర్భిణిగా ఉన్న మృతుడి భార్య, ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పొట్టకూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన లక్షల మంది వలస కార్మికులు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Migrant Worker dies of Heart Attack in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News