- Advertisement -
హైదరాబాద్: మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి నిర్మించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో సేవలందిస్తున్న సిబ్బందిని స్మరిస్తున్న పాట అద్భుతంగా ఉంది. ఈ పాటను కందికొండ రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాట ప్రజలో అవగాహన, చైతన్యం వస్తుందని కెటిఆర్ చెప్పారు. ఈ పాటను నిర్మించిన మేయర్ సతీమణికి కెటిఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1003 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 29,689కి చేరుకోగా 940 మంది చనిపోయారు.
A beautifully composed song dedicated to all our frontline workers combating the #COVID19 pandemic. Thanks to @bonthu_sridevi @Rahulsipligunj and Kandikonda for coming up with this:https://t.co/ls80Zjg1ra
— KTR (@KTRTRS) April 28, 2020
Minister KTR launch special on Corona virus in hyd
- Advertisement -