Monday, April 29, 2024

మేయర్ సతీమణి నిర్మించిన పాటను ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Corona

 

హైదరాబాద్: మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి నిర్మించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో సేవలందిస్తున్న సిబ్బందిని స్మరిస్తున్న పాట అద్భుతంగా ఉంది. ఈ పాటను కందికొండ రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాట ప్రజలో అవగాహన, చైతన్యం వస్తుందని కెటిఆర్ చెప్పారు. ఈ పాటను నిర్మించిన మేయర్ సతీమణికి కెటిఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1003 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 29,689కి చేరుకోగా 940 మంది చనిపోయారు.

 

Minister KTR launch special on Corona virus in hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News