Monday, April 29, 2024

కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం: తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Counter To BJP MP Bandi Sanjay

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి ఎంపిల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని బండి సంజయ్ కు తలసాని కౌంటర్ ఇచ్చారు. కరోనాపై పోరులో ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ ఎన్నోసార్లు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. బిజెపి ఎంపి అర్వింద్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా విషయంలో కేంద్రం వైఖరిని గమనించాలని తలసాని పేర్కొన్నారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం అతలాకుతలమైందన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులు ఉన్న ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Minister Talasani Counter To BJP MP Bandi Sanjay

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News