Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన మైనార్టీ కమ్యూనిటీ పెద్దలు

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన మైనారిటీ కమ్యూనిటీ పెద్దలు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా అఫ్జల్ గంజ్ లోని ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోని పార్క్ లో సజ్జాదా నషీన్, ఛైర్మన్ బాబా ఫరీద్ సొసైటీ పైగా ఫ్యామిలీ (మెంబర్ మ్యారేజ్ కన్సలింగ్ సెంటర్ ఫర్ మైనారిటీస్) హజ్ హౌస్, జనాబ్ షుజావుద్దీన్ నవాబ్ షాహిద్ ఫరీదీలు మొక్కలు నాటారు.

అనంతరం వాలి ఉర్ రహమాన్, హైకోర్టు న్యాయవాది డాక్టర్. మొహద్ ఖలీలుల్లా ఇజ్మాన్, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ నోషినీ డయాగ్నోస్టిక్, మీర్జా సమీవుల్లా బేగ్, ఎఎన్ఎంఎస్ & అసోసియేట్స్ ఆడిటర్ & టాక్స్ కన్సల్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ హష్మత్ అరా, అరా ఖాన్ స్టూడియో ఫౌండర్ నలుగురికి షుజావుద్దీన్ నవాబ్ షాహిద్ ఫరీదీ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News