Monday, April 29, 2024

సిఎఎ, ఎన్‌ఆర్‌సిలతో ముస్లింలకు కష్టాలు: మాయావతి

- Advertisement -
- Advertisement -

Mayavathi

 

న్యూఢిల్లీ : సిఎఎ, ఎన్‌ఆర్‌సిలతో ముస్లిం బతుకు కష్టాల పాలైందని, బిఎస్‌పి అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపి, ఆప్ మ్యానిఫెస్టోల భ్రమల్లో ఓటర్లు పడరాదని ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ర్యాలీని ఉద్దేశిస్తూ ఆమె ప్రసంగించారు. తమ పార్టీ బిఎస్‌పి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఉత్తర ప్రదేశ్‌ను తీర్చి దిద్దినట్టు తాము ఢిల్లీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ సిద్ధాంతంపై అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

Muslims have difficulties with CAA and NRC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News