Monday, April 29, 2024

దుండిగల్‌ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Duggirala

హైదరాబాద్: నగరంలోని దుండిగల్‌ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గాగిల్లాపూర్ చౌరస్తాలో ఓ లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లాలోని కొర్లకుంట గ్రామానికి చెందిన స్వామి(34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Duggirala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News