Home Search
గల్ఫ్ - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
దుబాయ్లో లాక్డౌన్ ఎత్తివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండురోజులుగా దుబాయ్, అబుదాబిలో లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మన రాష్ట్రానికి చెందిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 9 వేల పైచిలుకు కేసులు అక్కడ...
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి సన్నాహాలు
న్యూఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్న భారతీయులను లాక్డౌన్ తరువాత రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ఇండియా,...
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ
వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన
గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష
ఎన్పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు
ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం...
ట్రంప్కు కరోనా నెగటివ్
వాషింగ్టన్: కరోనావైరస్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...
భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్హసీనా
దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...
ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని తండ్రి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల : ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పరిధిలోని బండపల్లిలో జరిగింది. పోలీసులు...
ఒమన్ సుల్తాన్ ఖబూస్ బెన్ కన్నుమూత…
మస్కట్ : ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘ పాలకునిగా ప్రసిద్ధి కాంచిన ఒమన్సుల్తాన్ ఖబూస్ బిన్ (79) శుక్రవారం కన్నుమూశారు. పెద్దపేగు క్యాన్సర్తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 1970 నుంచి తండ్రి...
ఘోర విమాన ప్రమాదం
176 మంది దుర్మరణం
ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం
విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు
లభించిన బ్లాక్ బాక్సులు
వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్
టెహరాన్: ఏడు దేశాలకు...
దుబాయిలో ఉత్తునూర్ వాసి మృతి
సదాశివనగర్/కామారెడ్డి: బతుకు దెరువు కోసం ఇతర దేశాలకు వెలుతున్న వలస కార్మికులకు అక్కడి దేశాలు రక్షణ కల్పించాలని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చర్ అసోషియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా...