Thursday, May 16, 2024
Home Search

నష్టపరిహారం - search results

If you're not happy with the results, please do another search
9 killed as car overturns in pond in Bihar

బీహార్‌లో చెరువులో కారు బోల్తా… 9 మంది మృతి

పుర్నియా ( బీహార్ ) : బీహార్ పుర్నియా జిల్లాలో శనివారం తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న...

రాష్ట్రాలకు కేంద్ర జిఎస్‌టి నిధుల విడుదల..

మనతెలంగాణ/ హైదరాబాద్: మే నెలాఖరు వరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహార నిధులు రూ.86,912 కోట్ల మొత్తాన్ని విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి...
Food poisoning in Wardhannapet tribal women's hostel

ములుగు జిల్లాలో అగ్నిప్రమాద బాధితులకు సాయం

ములుగు జిల్లా అగ్ని ప్రమాద బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, వెంటనే పునరావాస చర్యలు గిరిజన శాఖ నుంచి ఒక్కో కుటుంబానికి 40వేలు, రెవెన్యూ నుంచి 15వేల ఎక్స్ గ్రేషియా 25 కిలోల బియ్యం, 1800...
Berth confirm even at last minute through HTTp

రైలు ఎక్కబోయి పడి గాయాలైతే రైల్వే నష్టపరిహారమివ్వాలి

బాంబే హైకోర్టు తీర్పు బాధితుడికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశం ముంబయి: లోకల్ రైళ్లు ముంబయి నగరానికి జీవనాడి అని, కిక్కిరిసిన రైలు ఎక్కబోయి ఎవరైనా వ్యక్తి పడిపోతే అది అవాంఛనీయ ఘటన కిందికి...
7 Dead In Major Fire At Delhi Gokalpuri

ఢిల్లీలో గుడిసెలు దగ్ధమై ఏడుగురి మృతి

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల నష్టపరిహారం : కేజ్రీవాల్ న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురి గ్రామ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 60 గుడిసెలకు సంభవించిన...
Zelensky has said that Ukraine will be rebuilt

ఉక్రెయిన్‌ను పునర్నిర్మించుకుంటాం

ప్రతి పైసా రష్యానుంచి వసూలు చేస్తాం దేశ పౌరులను అధ్యక్షుడు జెలెన్‌స్కీ భరోసా కీవ్: రష్యా దాడుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ఉక్రెయిన్‌ను పునర్నిర్మించుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అందుకు అవసరమైన ప్రతి...
Land rate increased with registration fees

భూముల ధరలకు మళ్ళీ రెక్కలు

నేటి నుంచి పెరగనున్న భూమి విలువలు ఆరు నెలల వ్యవధిలో మరోసారి పెంపు చివరి రోజు కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి జిల్లాలో అఖరి రోజు 470 రిజిస్ట్రేషన్లు వారం రోజుల నుంచి జోరుగా రిజిస్ట్రేషన్లు మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి...
Central govt issues formal letter agreeing farmers

రైతుల మొత్తం డిమాండ్లు అంగీకరిస్తూ ప్రభుత్వం లేఖ

ఎస్‌కెఎంకు పంపిన కేంద్రం న్యూఢిల్లీ : రైతుల పెండింగ్ డిమాండ్లు అన్నిటినీ నెరవేరుస్తామని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)కు లేఖ పంపింది. ఏడాదికి మించి సాగుతున్న...
TRS MPs protest on paddy procurement in Lok Sabha

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో రభస

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో రభస వెల్‌లోకి దూసుకెళ్లిన టిఆర్‌ఎస్ ఎంపిలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు రెండు సార్లు వాయిదా తర్వాత నేటికి వాయిదా పడిన సభ న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో...
Demand of Punjab farmer leaders on the center

30లోగా డిమాండ్లపై జవాబివ్వాలి!

పంజాబ్ రైతు నాయకుల డిమాండ్ డిసెంబర్ 1న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంటులో సేద్యపు చట్టాల ఉపసంహరణ ఆందోళనకారుల విజయంగా పంజాబ్ రైతు నాయకులు అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) గ్యారంటీ...

కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర...
Balbir Sing Rajewal

29న ఛలో పార్లమెంట్!

రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రజేవాల్ ప్రకటన సింఘు: “ మేము సేద్యపు చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధర, ప్రాణాలర్పించిన రైతులకు నష్టపరిహారం, రైతులపై పెట్టిన కేసులపై చర్చించాము. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం)...
Compensation of Crore should be given to Farmers families

ఉద్యమం ఆగదు

కనీస మద్దతు ధర చట్టం విద్యుత్ బిల్లు ఉపసంహరణపై ప్రకటించే వరకు రైతు సంఘాల స్పష్టీకరణ నేడు సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం అమరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలి, లఖీంపూర్ ఘటన...
Jai Bhim

నటుడు సూర్యకు బెదిరింపులు!

చెన్నై: సూర్య నటించిన ‘జైభీమ్’ చిత్రం వివాదాలకు తెరలేపింది. తమిళనాడులోని వన్నియార్ కులస్థుల ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు ఆ చిత్ర నిర్మాతలైన సూర్య, జ్యోతిక, దర్శకుడు టిజె జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్...
Pak Chief Justice reopens Hindu temple

హిందూ ఆలయాన్ని పునః ప్రారంభించిన పాక్ చీఫ్‌జస్టిస్

అతివాదులు ధ్వంసం చేసిన ఆలయాన్ని పునర్‌నిర్మించేలా ఆదేశించిన న్యాయమూర్తి పెషావర్: వందేళ్ల చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయాన్ని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పునఃప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో ఖైబర్‌పఖ్తూన్...
Priyanka

ప్రియాంకను అడ్డుకున్న యూపీ పోలీసులు

న్యూఢిల్లీ: పోలీసు కస్టడీలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆగ్రాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిలో అడ్డుకున్నారు. “నన్ను ఆగ్రా వెళ్లకూడదని వారన్నారు....
Whip Balka Suman Fires on Bandi Sanjay

బండి మిత్రుడి బండే

ఈటల శవ రాజకీయాలు, అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌కు గుణపాఠం తప్పదు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేందర్ మరణానికి బిజెపి నేతలే కారణం బండి సంజయ్‌తో...
CM KCR Debate on welfare in legislature

ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ

త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం కేంద్రం వద్ద నిధులు...
Thane court issues show-cause notice to Javed Akhtar

జావేద్ అఖ్తర్‌కు థాణె కోర్టు షోకాజ్ నోటీసు

తాలిబన్లతో పోల్చడంపై ఆర్‌ఎస్‌ఎస్ ఫిర్యాదు ముంబయి: టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ఫిర్యాదుపై కవి, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్‌కు...
Land survey for Mumbai-Hyderabad bullet train project

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్‌పై డ్రోన్లతో సర్వే

  థానే : ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం అయింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన గ్రామస్తులకు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి సోమవారం అధికారికంగా...

Latest News