Thursday, May 16, 2024
Home Search

నష్టపరిహారం - search results

If you're not happy with the results, please do another search
Teacher rape on girl in Rajasthan

హత్యాచారానికి బలైన దళిత బాలిక

విద్యుద్ఘాతానికి చనిపోయినట్లు సాక్ష్యాధారాల సృష్టి తల్లికి రూ. 2.5 లక్షలు గ్రాంట్ చేసిన కోర్టు న్యూఢిల్లీ: నీళ్లు తేడానికి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని స్మశానవాటికకు వెళ్లిన తొమ్మిదేళ్ల  దళిత బాలిక విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని సిటీ కోర్టుకు...
Harish Rao speech at Husnabad

60 రోజుల్లో రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ

కరీంనగర్: రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు....
RSS attack on Infosys!

ఇన్ఫోసిస్ మీద ఆర్‌ఎస్‌ఎస్ దాడి!

ఆర్‌ఎస్‌ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
20 cattle were killed when lightning struck herd of cattle

పశువుల మందపై పిడుగు పడి 20 పశువులు మృతి

  మనతెలంగాణ/ పదర: పశువుల మంద పై పిడుగు పడి ఇరవై పశువులు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని బికె ఉప్పునుంతల సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది....
75 lakh Moderna vaccine doses coming to India soon

భారత్‌కు త్వరలో 75 లక్షల మోడెర్నా టీకా డోసులు

న్యూఢిల్లీ : విదేశీ టీకాలను దిగుమతి చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా త్వరలో 75 లక్షల మోడెర్నా టీకాలు భారత్‌కు చేరనున్నాయి. కొవాక్స్ కార్యక్రమం ద్వారా వీటిని అందజేయనున్నట్టు ప్రపంచ...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

బీహార్‌లో పోలీసు రాజ్యం నడుస్తోందా?

ఎఫ్‌ఐఆర్ కూడా లేకుండా వ్యాన్ డ్రైవర్‌ను 35 రోజులు నిర్బంధించడంపై ఆగ్రహం రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు సరైనదే రాష్ట్రప్రభుత్వం పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: బీహార్‌లో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉందని...
Egypt agrees deal to release ship Ever Given

ఎవర్ గివెన్ నౌక విడుదలకు గ్రీన్ సిగ్నల్

  కైరో : సూయజ్ కాలువలో చిక్కుకుపోయి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఎవర్‌గివెన్ నౌక విడుదలకు మార్గం సుగమం అయింది. నష్టపరిహారం ఇవ్వనిదే నౌకను విడుదల చేయబోమని సూయజ్ కెనాల్ అధారిటీ...
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి: హైకోర్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ మృతిపై హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రీ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో...

మాజీ ప్రధాని దేవెగౌడకు రూ.2 కోట్ల జరిమానా

ఓ కంపెనీ పరువునష్టం కేసులో బెంగళూరు సిటీ కోర్టు తీర్పు బెంగళూరు : మాజీ ప్రధాని,జనతాదళ్ (సెక్యులర్ )పార్టీ నేత, హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్స్ అండ్ సెషన్స్ కోర్టు భారీ జరిమానా...
can't give compensation for covid victims: Centre

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది....
SC orders to close Italian Marines case

ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
5 Crore pfizer vaccine may come to India

భారత్‌కు 5కోట్ల ఫైజర్ టీకా డోసులు?

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఐదు కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు భారత్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఫార్మా దిగ్గజం ఫైజర్ సీనియర్...
1000 Electrical workers killed with corona

కరోనాతో వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగుల మృతి

ఎఐపిఇఎఫ్ వెల్లడి న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగానికి చెందిన దాదాపు వెయ్యిమందికి పైగా ఉద్యోగులు కరోనా సెకండ్ వేవ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఎఐపిఇఎఫ్ )...
1952 Railway employees died with Corona

కరోనాతో 1952 మంది రైల్వే ఉద్యోగుల మృతి

రోజూ వెయ్యిమంది వరకు బాధితులు న్యూఢిల్లీ : గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు రైల్వే ఉద్యోగులు 1952 మంది కరోనాతో మృతి చెందారని, రోజూ వెయ్యిమంది కరోనా బారిన పడుతున్నారని రైల్వేబోర్డు ఛైర్మన్...
Tiger attack on Cows in Mancherial

మహారాష్ట్రలో పులి దాడిలో ఇద్దరు గ్రామస్తుల మృతి

చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఒక పులి దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన బ్రహ్మపురి డివిజన్‌లోని సిందేవాహి అటవీ ప్రాంతంలో జరిగినట్లు సీనియర్...
Covaxin 50 million doses are expiring

దుష్ప్రభావాలు ఎదురైతే నఫ్టపరిహారం చెల్లిస్తాం

  భారత్ బయోటెక్ ప్రకటన అంగీకార పత్రం తప్పనిసరి హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని ఈ టీకాను తయారు చేసే భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కారణంగా...
Central Govt guidelines for vaccine drive

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై చెన్నై వ్యాపారి వివాదం

  అస్వస్థుడైనందుకు రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ లో వాలంటీర్‌గా పాల్గొన్న తనకు న్యూరలాజికల్, సైకలాజికల్ తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయని, అందుకని రూ.5...

కరోనాపై హైకోర్టుకు తెలంగాణ సర్కారు నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 63 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందుతున్నాయని నివేదించింది. గతంలో 42 ఆస్పత్రులు ఉండగా తాజాగా 21 దవాఖానాలు...

వ్యవసాయానికి గొడ్డలిపెట్టు

భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....

జిఎస్‌టి పరిహారంలో ఆప్షన్లు లేవు

  కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం నిర్మలా సీతారామన్‌కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...

Latest News