Monday, May 6, 2024
Home Search

కరోనా పాజిటివ్ - search results

If you're not happy with the results, please do another search

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...

క్వారంటైన్ కేంద్రాలు రెడీ

  టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900 పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు అత్యధికంగా నిజామాబాద్‌లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్ :...
Fire breaks out at gandhi hospital

గాంధీలో చికిత్స భేష్

  వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...

మన ప్రాణాలు మనమే కాపాడుకోవల్సిన సమయమిది

  మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని...

20 వేల మంది క్యారంటైన్‌లో ఉన్నారు: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్‌లు

  రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్‌ఎంలు క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్‌లు సెక్రటేరియట్‌లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ కోవిడ్19 పై కీలక నిర్ణయాలు మన తెలంగాణ/హైదరాబాద్ :...
Minister Etela Rajender

కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల

  హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...

31వరకు రైళ్లు బంద్

  గూడ్స్ రైళ్లకు మినహాయింపు అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...

ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...
KCR

ఆ మార్గాల్లో వచ్చిన వారిని కనిపెట్టడం కష్టం: కెసిఆర్

  హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యవసర అత్యున్నత...

రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా

  కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు 4వేల మంది అనుమానితులు ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...

భయం వద్దు

  కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం 45 మందిలో నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు ఇద్దరు శాంపిల్స్‌లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం ఐఎఎస్‌లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో...

వదంతులు నమ్మి ఆగం కావొద్దు

  24గంటల కరోనా హెల్ప్‌లైన్ 104 కరోనా గాలి ద్వారా సోకదు నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది కరచాలనం, కౌగిలింతలు వద్దు వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
Covid 19

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

  88 మంది అనుమానితులకు పరీక్షలు ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...

Latest News

పంట నేలపాలు