Home Search
జర్నలిస్టులు - search results
If you're not happy with the results, please do another search
కాబూల్లో జర్నలిస్టుపై తాలిబన్ల దాడి
కాబూల్ చౌరస్తాలో తాలిబన్ల విలనీజం
కాబూల్: కల్లోల, అరాచకాల అఫ్ఘనిస్థాన్లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులూ బాధితులు అవుతున్నారు. కాబూల్ నగరంలో వార్తా సేకరణలో ఉన్న టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ యాద్,...
ప్రకటించేది ఒకలా.. ప్రవర్తించేది మరోలా..
పౌరులు స్వేచ్ఛగా తిరుగొచ్చు అంటూనే ఇళ్లలోకి ప్రవేశించి లూటీలు
భారత్ నిర్మించి ఇచ్చిన పార్లమెంట్ భవనంలో తాలిబన్ల హల్చల్
చిన్న పిల్లల పార్కులు, జిమ్లలో సరదాగా ఆటలు
కాబూల్ : ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే...
జర్నలిస్టులకు మందలింపులు
పెగాసస్పై సుప్రీం విచారణ కొనసాగింపు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో స్నూపింగ్ ఆరోపణలపై దాఖలు అయిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం కొనసాగిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా...
పెగాసస్ సీరియస్ విషయమే
వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు
పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన
విచారణ మంగళవారానికి వాయిదా
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...
తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్
ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్లో అస్థిరత్వ...
పెగాసస్పై వచ్చే వారం విచారణ
సుప్రీంకోర్టు అంగీకారం
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. పెగాసస్ స్నూపింగ్ కుంభకోఫంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టులో జర్నలిస్టుల పిటిషన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్పై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్పైవేర్ ద్వారా దేశంలోని...
టెక్నాలజీతో వేగు చర్యలు తప్పే: అమెరికా
ఇండియాలో పరిణామాలపై చెప్పలేం
వాషింగ్టన్: స్పై టెక్నాలజీని సభ్యసమాజానికి వ్యతిరేకంగా వాడటం ఆందోళనకర విషయం అని అమెరికా తెలిపింది. ఇండియాలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దశలో సౌత్, సెంట్రల్ ఆసియాన్ వ్యవహారాల యాక్టింగ్...
పెగాసస్ ప్రాజెక్టు నివేదికకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: పెగాసస్ ప్రాజెక్టులో వెల్లడించిన వివరాలను అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం గట్టిగా సమర్థించుకుంది. అంతేకాదు ఆ నివేదికలోని డేటాకు ఎన్ఎస్ఓ గ్రూపునకు చెందిన మెగాసస్ స్పైవేర్ టార్గెట్లుగా...
దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...
రాహుల్, ప్రశాంత్ కిషోర్ తదితరులపై పెగాసస్ స్పైవేర్
పెగాసెస్ మరో కలకలం
రాహుల్, పికె, ఇద్దరు కేంద్రం మంత్రులపైనా నిఘా
మాజీ సిఇసి లావాసా, మమత మేనల్లుడు అభిషేక్ కూడా బాధితులు
వైరాలిజిస్టు, సుప్రీం ఉద్యోగిని ఫోన్లపైనా నేత్రం
‘ది వైర్’ మరో సంచలనం
న్యూఢిల్లీ: పెగాసస్...
ముస్లిం వృద్ధుడిపై దాడి కేసులో ట్విట్టర్ ఎండికి నోటీసులు
ఘజియాబాద్ పోలీసులు జారీ
ఘజియాబాద్(యుపి): ఒక ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని ఆదేశిస్తూ ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్కు ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి ట్విటర్...
జూన్లో స్పుత్నిక్ వి రాక: కేజ్రీవాల్ ఆశాభావం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మొదటి కంసైన్మెంట్ జూన్లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. కరోనా వైరస్పై పోరాటంలో వ్యాక్సినేషన్ అత్యంత...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
విమానం హైజాక్ వ్యూహంతో జర్నలిస్టు అరెస్టు
బెలారస్: ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టిన జర్నలిస్టు దేశం విడిచి పారిపోయినా ప్రభుత్వం ఊరుకోలేదు. అతను విమానంలో వెళ్తున్నాడని తెలిసిన వెంటనే చాకచక్యంగా యుద్ధ విమానాన్ని పంపింది. అతను ప్రయాణిస్తున్న విమానాన్ని తమ...
పశ్చిమ కాబూల్లో బాంబు పేలుళ్లు.. 40మంది మృతి
40మంది మృతి, 40మందికిపైగా గాయాలు
మృతుల్లో అధికభాగం విద్యార్థినులే
ఐఎస్ ఉగ్రవాదుల పనే అంటున్న తాలిబన్లు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమకాబూల్ జిల్లాలో శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో 40మంది చనిపోగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. షియాలు అధికంగా...
ఢిల్లీలో 20,960 కొత్త కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కలవరం పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 79,491 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20,960 మందికి వైరస్ సోకింది. మరో 311 మంది మరణించారు. అదే...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
రూ.10 కోట్లతో బమ్మెర పోతన సమాధి: ఎర్రబెల్లి
వరంగల్: వరంగల్లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిజం పరిణామ క్రమంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎర్రబెల్లి...