Monday, April 29, 2024
Home Search

జర్నలిస్టులు - search results

If you're not happy with the results, please do another search

మహిళల విజయం

  పని స్థలాల్లో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బాధిత మహిళలు ఆ తర్వాత కాలంలో బయటి పెట్టి బాధ్యుల ముసుగులను తొలగించడం ద్వారా సాటి స్త్రీలలో ధైర్యాన్ని మేల్కొలిపి వారికి రక్షణ...
PM Modi wishes to CM KCR on his birth day

చింతమడక నుంచి సిఎం దాకా…

  మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...

ట్విట్టర్ వివాదం!

  ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌కు భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంపై మన సుప్రీంకోర్టు ఏమి చెప్పనున్నది? మన రాజ్యాంగం హామీ ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదని...
Take care on Corona virus still vaccine

కరోనాపై ఇంకా జాగ్రత్తలు అవసరం..

కష్టకాలంలో సేవలు అందించినందుకు కరోనా వారియర్స్‌కు సన్మానం: సిఐ మనతెలంగాణ/సిర్పూర్ యు: ప్రజలు ఇంకా కరోనా పట్ల జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం ఎంతైన ఉందని జైనూర్ సిఐ హనోక్, సిర్పూర్‌యు తహసిల్దార్ భుజంగ్‌రావులు అన్నారు....

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...
CM KCR mourns death of poet Devipriya

కవి దేవీప్రియ మృతి పట్ల సిఎం సంతాపం

హైదరాబాద్: ప్రముఖ కవి దేవీప్రియ(షేక్‌ ఖ్వాజా హుస్సేన్) మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. కవి, రచయిత, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యానికి కృషి చేశారని కెసిఆర్ పేర్కొన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు...
Solve the housing problem of journalists

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించండి

మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేసిన టియుడబ్ల్యుజె మనతెలంగాణ/హైదరాబాద్:  దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటీషన్లు దాఖలైన వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం, జర్నలిస్టుల...

పాము ఇంకా చావలేదు!

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...

వెంటిలేటర్‌పైనే ప్రణబ్ ముఖర్జీ

వెంటిలేటర్‌పైనే ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్‌పై వదంతులను ఖండించిన కుమారుడు అభిజిత్ న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని, ఆయన డీప్ కోమా(తీవ్ర అపస్మారక స్థితి)లో ఉన్నారని సైన్యానికి చెందిన...
LB nagar GHMC officer corona positive

ఎల్బీనగర్ జిహెచ్ఎంసి ఆఫీసులో అధికారికి కరోనా పాజిటివ్..

  రంగారెడ్డి: ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలోని సర్కిల్ 5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ జరిగింది. శ్రీధర్ పది రోజుల నుండి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Hospitals become hotspots as Covid care

ఆస్పత్రులే హాట్‌స్పాట్లు

 ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్ వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు శానిటేషన్‌ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పరిమితి పరుపులతో వైద్యం హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...
978 new covid 19 cases reported in Telangana

హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా..

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఒక్కో జర్నలిస్టుకు 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక...
Tv5 crime reporter Manoj Died with corona in Hyderabad

కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి

హైదరాబాద్: తెంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆదివారం ఉదయం కరోనాతో ఓ తెలుగు జర్నలిస్ట్ మృతి చెందాడు. ప్రముఖ టి.వి ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా...

చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దు: హరీష్ రావు

    సంగారెడ్డి: చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ...
Tests Positive for Covid 19

ముంబయిలో కరోనా విలయతాండవం.. 53మంది జర్నలిస్టులకు పాజిటివ్‌

  ముంబయి: దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యమంగా మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ముంబయిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబయిలో...

అత్యవసర సేవకులకు జయహో

  కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...

లష్కరే కాషాయ కంకణం

  26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం హిందూ టెర్రర్‌గా మలిచేందుకు పాక్ కుట్ర కసబ్‌ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం...

ఏరోస్పేస్ పార్క్‌ను సందర్శించిన యూకే జర్నలిస్టుల బృందం

  హైదరాబాద్: నగరంలో పర్యటిస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన జర్నలిస్టులు, ఎడిటర్లతో కూడిన బృందం శుక్రవారం శంషాబాద్‌లోని ఏరోస్పేస్ పార్క్‌ను సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో...

Latest News