Home Search
ప్రకాశ్ రాజ్ - search results
If you're not happy with the results, please do another search
మన చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్: తలసాని
హైదరాబాద్: కులవృత్తులకు చేయూతనందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ...
‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ విడుదల..
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాలో అనూ...
యుపి అసెంబ్లీ ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన ఎంఐఎం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ 2022 ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలి అభ్యర్థిని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఎత్తేహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ప్రకటించింది. ఏకగ్రీవంగా అభ్యర్థి పేరును వెల్లడించింది. బల్రాంపూర్ జిల్లాలోని ఉట్రౌలా...
అన్నదాతలతో చర్చలు విఫలం
అన్నదాతలతో చర్చలు విఫలం
కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు
మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు
కరోనాతో కన్నుమూసిన సీనియర్
సోనియా, రాహుల్ ఆంతరంగికుడు
పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్కు పేరుంది....
బిజెపి నేతలు గొబెల్స్ కు కజిన్ బ్రదర్స్: కెటిఆర్
హైదరాబాద్: బిజెపి వాళ్లు గొబెల్స్కు కజిన్ బ్రదర్స్ లాంటి వారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకే అబద్దాన్ని...
సంక్షేమ పథకాల సారథి ఇందిరా
పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
టిడిపి కమిటీలను ప్రకటించిన చంద్రబాబు
అమరావతి: టిడిపి కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అచ్చెన్నాయుడుని అప్పగించారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల కమిటీలను ప్రకటించడంతో పాటు...
బిసి కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన
అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56...
విచారణలో వెక్కివెక్కి ఏడ్చిన దీపిక..
మూడు సార్లు వెక్కివెక్కి ఏడ్చిన నటి
యాక్షన్లొద్దు.. నిజాలు కావాలి: దీపికతో ఎన్సిబి ఘాటు సీన్
సరుకువాలాల పేర్లు వెలుగులోకి
ముంబై: ప్రముఖ నటి, సినిమాలో రాణి పద్మావతి దీపిక పదుకొణే ఇప్పుడు...
తారలు విచారణకు తరలిరండి
డ్రగ్స్ కేసులో దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధాకపూర్లకు ఎన్సిబి నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
నిర్మాత మధు మంతెన నుంచి స్టేట్మెంట్
ముంబై : బాలీవుడ్ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల రాకెట్కు సంబంధించి...
చుట్టేస్తోంది
డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు
శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు
దీపిక మేనేజర్కు...
విలక్షణ నటుడు జెపి కన్నుమూత
గుంటూరు స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందిన జయప్రకాష్ రెడ్డి
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా, సిఎం కెసిఆర్ ఇతర ప్రముఖుల సంతాపం
తెలుగు తెరపై రాయలసీమ మాండలికానికి పెద్ద గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి....
కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది
కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది
ఆర్థికంగా పుంజుకుంటున్న దశలో కరోనా దెబ్బతీసింది
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయం
న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం...
పెళ్లిలు కావడంలేదని… మొండెం నుంచి తలను వేరు చేసి వృద్ధుడి హత్య
లక్నో: ఆరుగురు అన్నదమ్ములకు పెళ్లి కావటంలేదని దేవత ముందు వృద్ధుడి మొండెం నుంచి తలను వేరు చేసి బలిచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గోండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలి
వివిధ జిల్లాల ఎస్సీ, ఈఈలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల డిమాండ్కనుగుణంగా, ప్రజావసరాలను తీర్చేవిధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అధికారులను...
పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్
15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన
ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ
మంత్రి దయాకర్రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్తో సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...