Home Search
ప్రాజెక్టుల - search results
If you're not happy with the results, please do another search
త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం
కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు
త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
ఉపాధికి రూటు ప్రైవేటు
ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం
పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం
ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి
గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు
పెట్టుబడులను...
ఎదురులేదు
టిఆర్ఎస్కు ఎవరూ పోటీకాదు
పురపోరులో అఖండ విజయం ఖాయం, సర్వేలన్నీ టిఆర్ఎస్ వైపే, ఇంటింటికీ వెళ్లండి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి, ఆత్మీయ సమ్మేళనాలు జరపండి, ఫలితాలకు ఎంఎల్ఎలే బాధ్యులు, విస్తృత స్థాయి...
ఔరా.. నీరా
విదేశీ పెట్టుబడుదారులకు రుచి చూపిస్తా
గీత కార్మికులకు వాహనాల పథకం తెస్తాం, రెండవ నీలి గులాబీ శ్వేత విప్లవాల సాధనలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు
- గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
జిఎస్టి మోదం- రాష్ట్రాల ఖేదం!
వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు 2019 డిసెంబర్లో కూడా లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఇవి ఈ స్థాయికి చేరుకోడం వరుసగా ఇది రెండో మాసం. నవంబర్ నెలలో సైతం రూ....
చెక్ డ్యాంలకు కిక్
రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్డ్యాంలను నిర్మించాలి
ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ
నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...
ఈచ్ వన్… టీచ్ వన్
విద్యావంతుల్లో ప్రతిఒక్కరూ మరొకరిని అక్షరాస్యులను చేయాలి
రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మారుద్దాం
రాష్ట్రప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2020 నూతన సంవత్సర దిశానిర్దేశం
ఆరేళ్లలోనే అగ్రగామిగా తెలంగాణ
సాధించిన విజయాల స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ముందుకు
విద్యుత్ రంగంలో...
కొత్త సిఎస్ సోమేశ్కుమార్
నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి...
మౌలికానికి మహర్దశ
రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
రూ.102 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...