Tuesday, April 30, 2024
Home Search

ప్రాజెక్టుల - search results

If you're not happy with the results, please do another search

అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం

  హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...

భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్

  మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో... 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి

  పార్లమెంట్‌లో మన వాణి గట్టిగా వినిపించండి రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిల గురించి అడగండి మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు రైతుబంధు, హరితహారం,...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...

నన్ను నేను కొత్తగా మలుచుకున్నా

  నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల...
Minister Harish Rao Review Meeting on Farmer loan waiver

నిధుల్లో కోత వద్దు

  నేటి 15వ ఆర్థిక సంఘం భేటీలో కోరనున్న రాష్ట్రం భగీరథ, కాళేశ్వరంలకు నిధులు ఇవ్వాలని మళ్లీ కోరుతాం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచడం మంచిదేనని అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత...
ENC Muralidhar wrote letter to Krishna River Management Board

ఎపికి కృష్ణ బోర్డు ?

  సమయం కోరిన తెలంగాణ అధికారులు హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...

వాస్తవిక అంచనాలే

  పిండిని బట్టే రొట్టె రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...

హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ

  జెఎల్‌ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్‌ఎల్ సిటి...

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...

రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి

  వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్‌చందర్‌రావుతో కలిసి...

దక్షిణాది కారిడార్ ఏర్పాటు చేయండి

  పీయూష్ గోయల్‌కు కెటిఆర్ విజ్ఞప్తి హైదరాబాద్: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...

న్యూజిల్యాండ్‌తో కలిసి

  న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...

రియల్ బూమ్

  2019లో హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో 150శాతం వృద్ధి, ఐటి ఒత్తిడితో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ హైదరాబాద్ : హైదరాబాద్ రెసిడెన్సియల్ మార్కెట్ 2019 సంవత్సరానికి గాను 16,267 యూనిట్ల అమ్మకాలతో స్థిరంగా...

తెలుగు సిఎంల భేటీ

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్‌లు ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది....

త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

  రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...
CM-KCR

ఎదురులేదు

టిఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీకాదు పురపోరులో అఖండ విజయం ఖాయం, సర్వేలన్నీ టిఆర్‌ఎస్ వైపే, ఇంటింటికీ వెళ్లండి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి, ఆత్మీయ సమ్మేళనాలు జరపండి, ఫలితాలకు ఎంఎల్‌ఎలే బాధ్యులు, విస్తృత స్థాయి...
ktr

ఔరా.. నీరా

విదేశీ పెట్టుబడుదారులకు రుచి చూపిస్తా గీత కార్మికులకు వాహనాల పథకం తెస్తాం,  రెండవ నీలి గులాబీ శ్వేత విప్లవాల సాధనలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు - గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్