Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఆచార్య సినిమా… సిద్ధ టీజర్ విడుదల…
హైదరాబాద్: ఆచార్య సినిమాలో చిరుకు తోడుగా రాంచరణ్ గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. కోరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తుండగా దానికి సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ధర్మస్థలికి...
ఆ పని చేస్తున్నాడని కుమారుడిని చితకబాదిన తండ్రి.. కేసు నమోదు
హైదరాబాద్: ఇరుగుపొరుగు ఓ బాలుడు అల్లరి చేస్తున్నాడని చెప్పడంతో కన్నతండ్రి అతడిని చితక బాదాడు. ఈ వీడియో ఇరుగుపొరుగు వారికి పంపించడంతో తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన హైదరాబాద్లోని ఛత్రినాక...
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఇద్దరు మృతి
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా గచ్చిబౌలి గౌతమి ఎన్ క్లేవ్ లో ని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి దిగిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఒక...
హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్లిన కారు…
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎన్టిఆర్ పార్కు వద్ద ఆదివారం కారు అదుపుతప్పి హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నితీన్, కార్తీక్, స్పత్రిక్ అనే...
ఒమిక్రాన్ దడ
వేగంగా వ్యాపించే లక్షణాలున్న కొత్త కొవిడ్ వేరియెంట్పై ప్రపంచమంతటా అప్రమత్తత
ఆందోళనకర వేరియెంట్గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా, ఇజ్రాయెల్, బెల్జియంలలో వెలుగుచూసిన కేసులు డెల్టా కంటే...
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
కెజిబివి ఉద్యోగుల వేతనాల పెంపు
30శాతం పెంచుతూ జి.ఒ.117 విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్సి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 30 శాతం వేతనాల పెంపుతూ...
1నుంచి ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్
కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీలో 7,522 సీట్లు
గణితంలో బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధన మినహాయింపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 3 వరకు ఆన్లైన్లో...
కిట్టీ పార్టీలతో కోట్లకు టోపీ
బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి, శ్రీనివాస్ దంపతుల అరెస్టు
రూ.20 నుంచి 25 కోట్ల వరకు మోసం ధనిక
కుటుంబాల పిల్లలు, కోడళ్లే టార్గెట్ 10ఏళ్లుగా
సాగుతున్న దందా రూ.1.05కోట్లు ఇచ్చిన...
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ రాష్ట్ర స్థాయి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ చాంపియన్షిప్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. హైదరాబాద్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో జరుగుతున్న పోటీల...
శంషాబాద్లో 410 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శనివారం నాడు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి దగ్గర 410 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 410 గ్రాముల బంగారాన్ని సూట్కేసు ఫ్రేమ్స్లో...
తిరుపతిలో వింత ఘటనలు…
హైదరాబాద్: ఎంఆర్ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. నిన్న ఈ ప్రాంతంలోనే ఇంటి వెనుక...
సంక్రాంతి తరువాత రెండో దఫా కొత్త రేషన్ కార్డులు
గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారుల
1.18లక్షల దరఖాస్తుల్లో 80శాతం పూర్తి చేసినట్లు వెల్లడి
పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంటున్న పౌరసరపరాల శాఖ
అక్రమ కార్డులను గుర్తించి తొలగించేందుకు కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో రెండో దశ...
కరోనా వైరస్పై వైద్యశాఖ అలర్ట్
విద్యాసంస్థలు, షాపింగ్మాల్స్లో జాగ్రత్తలు పాటించేలా చర్యలు
టెక్ మహీంద్ర యూనివర్శిటీ కేసులతో వైరస్ విజృంభణ చేస్తుందని వెల్లడి
గురుకుల వసతిగృహాలు, పాఠశాలల్లో అవగాహన చేయనున్న వైద్యసిబ్బంది
పెళ్లిళ్లు, మార్కెట్లలో గుంపులుగా తిరగవద్దని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో...
నగరాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు: మంత్రి తలసాని
హైదరాబాద్: నగరాభివృద్ది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయడమే కాకుండా నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలు ఎప్పటీకప్పుడు పరిష్కరిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు....
సిఎం కెసిఆర్ను కలిసిన నూతన ఎంఎల్సిలు
హైదరాబాద్ : ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్ఎస్ ఎంఎల్సిలు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును శనివారం ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి,...
పౌరుడి నిజాయితీని మెచ్చుకున్న సైబరాబాద్ సిపి
హైదరాబాద్: తనకు దొరికిన డబ్బుల బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లోని పోషక్ ఫుడ్ కంపెనీలో రణ్వీర్...
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పిఎస్లో తనిఖీలు
సిబ్బందితో మాట్లాడిన సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: నేరాలకు అనుగుణంగా పెట్రోలింగ్, గస్తీని పెంచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్,...
సకాలంలో సమాచారం అందిస్తే కేసుల పరిష్కారం సులభతరం
సింగరేణిలోని న్యాయ విభాగంలో కేసుల స్థితిగతులపై సమీక్ష
అధికారులతో సమావేశం జరిపిన సింగరేణి జిఎం సూర్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా పలు సమస్యలపై వివిధ కోర్టుల్లో పలు స్థాయిల్లో ఉన్న కేసులను సత్వరం...