Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మద్యం మత్తులో కత్తులతో స్నేహితుడిపై దాడి
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిఎస్ పరిధిలోని కబేల ప్రాంతంలో ఓ...
బోనాల ఉత్సవాల్లో మేయర్ విజయలక్ష్మి
మన తెలంగాణ హైదరాబాద్ : జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి బోనాల ఉత్సవాల్లో ఆడి పాడారు. ఆదివారం కార్వాన్లోని గుడి మల్కాపూర్ హరిదాస్ నగర్ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో...
చైనాలోన్ అప్లికేషన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎంఎల్సి కవిత
యాప్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్కు చెందిన చంద్రమోహన్
ఆయన భార్యకు ఉద్యోగం కల్పించడంతో పాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చే వరకూ చదివిస్తానని హామీ ఇచ్చిన కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : కష్టాల్లో...
రాష్ట్రంలో మరో 176 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 176 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 163 కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా...
టిబి రోగుల డైట్లో మార్పులు!
వారంలో ఒక రోజు చికెన్ను చేర్చిన అధికారులు
ఇమ్యూనిటీ పెంచేందుకు కీలక నిర్ణయం
పైలట్ ప్రాజెక్ట్గా ఖమ్మం జిల్లాలో సక్సెస్
హైదరాబాద్ : టిబి(క్షయ) రోగుల డైట్లో వైద్యశాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారంతో...
రైతులకు మద్ధతుగా మార్చి 1నుంచి పాదయాత్ర..
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్ధుతుగా మార్చి ఒకటి నుంచి పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర రైతుసంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది....
మద్యం మత్తులో టిక్టాక్ స్టార్
మత్తులో కారు నడిపిన షణ్ముక్
రెండు కార్లు, రెండు బైక్లు ధ్వంసం
మనతెలంగాణ, పంజాగుట్ట : మద్యం మత్తులో టిక్టాక్ స్టార్ కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
తిరుమల నడక మార్గంలో గుండెపోటుతో బిటెక్ విద్యార్థి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : అలిపిరి కాలినడకా మార్గంలోని గాలిగోపురం వద్ద హైదరాబాద్కు చెందిన బిటెక్ విద్యార్ధి రాహుల్ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుండగా ఘటన...
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
‘పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యత’
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తారా ఆర్ట్ అకాడమి అండమాన్లో నిర్వహించిన సంస్కృతి కళోత్సవం పోర్ట్ బ్లెయిర్ 2021 సందర్భంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ని...
తిమ్మాజిపేటలో హైనా కలకలం
జింకను వేటాడి చంపిన హైనా
తిమ్మాజిపేట మండలంలో హైనాల సంచారం
ఫారెస్టు అధికారుల పరిశీలన
మనతెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో హైనా కలకలం రేపింది. మండల కేంద్రానికి సమీపంలో చెన్నయ్య గుట్ట వద్ద...
గొంతు, ముక్కు, వినికిడి లోపం ఉన్నవారికి ఉచిత క్యాంపు
మన తెలంగాణ/నాగర్కర్నూల్: గొంతు, ముక్కు, వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా డాక్టర్ దశరథం పాలిక్లినిక్ వారి ఆధ్వర్యంలో 28/02/2021 ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత...
కరోనా అదుపులో ఉంది: సిఎస్ సోమేష్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉందని, తెలంగాణలో 1100 ప్రాంతాల్లో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించామని, కోవిడ్...
వాణిదేవికి అన్ని వర్గాల మద్దతు: వేముల
హైదరాబాద్: రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్సి అభ్యర్థి సురభి వాణిదేవికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో...
మరోసారి పెరిగిన చమురు ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో పెట్రో ధరలు 16 సార్లు పెరిగాయి. తాజాగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ పై 25 పైసల వరకు పెంచాయి. ఢిల్లీలో...
రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,98,631కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,633 మంది మృతి చెందారు....
అన్ని విధాలా అర్హురాలు
పూర్వ ప్రధాని పివి నరసింహారావు ఔన్నత్యం ఎంతటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పివి గురించి చెప్పడం అంటే సూర్యుడిని దివిటీ పెట్టి చూపించడం వంటిది. వేద పురాణాలు మొదలుకొని ఆర్థిక, అధునాత సాంకేతికత...
గన్పౌడర్ సరఫరా చేస్తున్న నిందితుల అరెస్టు
34 బ్యాగుల గన్నీ పౌడర్ స్వాధీనం
రెండు మొబైల్ ఫోన్లు, ఆటో స్వాధీనం
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి అంజనీకుమార్
మనతెలంగాణ, హైదరాబాద్ : డిటోనేటర్ల తయారీకి గన్ పౌండర్ తయారు చేసి...
గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ
మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
జంతు ప్రేమికుల దాతృత్వం
జూపార్కులోని వన్యప్రాణులు, పక్షుల...దత్తతపై పెరుగుతున్న మక్కువ..!!
పెద్దపులుల దత్తతలో ముందున్న ఎస్బిఐ
అదే కోవలో పలు వన్యప్రాణాలను అడాప్ట్ చేసుకున్న గ్లాండ్ ఫార్మా కంపెనీ
మయూరాన్ని మక్కువ చేసిన సినీనటుడు మహేష్బాబు కుమార్తె ఘట్టమనేని సితార
పుట్టినరోజు వేడుక...