Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
జర్నలిస్టులతో టిఆర్ఎస్కు ఉన్నది పేగుబంధం: కెటిఆర్
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంత్రి కెటిఆర్ చెక్కులు...
అందుకే బిజెపికి ఓట్లు అడిగే హక్కులేదు: కడియం
జనగామ: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బిజెపికి పట్టభద్రులు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఎంఎల్సి కడియం శ్రీహరి తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను శ్రీహరి అభ్యర్థించారు....
పెరుగుతున్న ధరలు…. మోడీని ప్రశ్నించండి: కెటిఆర్
హైదరాబాద్: ఇంతమంది బ్రాహ్మణులను ఒకే వేదికపై చూస్తుంటే జ్ఞాన సరస్వతిని చూస్తున్నట్టు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని, బ్రాహ్మణుల కోసం సిఎం...
దేశం గర్వించదగ్గ పివికి కూతురుగా పుట్టడం నా అదృష్టం: వాణీదేవి
హైదరాబాద్: దేశం గర్వించదగ్గ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహా రావుకు కూతురుగా పుట్టడం తనకు అదృష్టమని టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థి వాణీదేవి తెలిపారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాల్లో సమన్వయ సమ్మేళనంలో...
ప్రైవేటీకరణ పేరిట రిజర్వేషన్లకు మంగళం: ఎర్రబెల్లి
వరంగల్రూరల్: తెలంగాణను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్...
రాష్ట్రంలో మరో 158 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 158 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 207 మంది కోలుకున్నారు. తెలంగాణలో...
‘జలవిహార్’ జర్నలిస్టుల హైదరాబాద్కు తరలిరండి
జర్నలిస్టుల హక్కుల సాధనకే
ప్రతినిధుల సభ
అల్లం నారాయణ ఆధ్వర్యంలో
సంక్షేమ పథకాలు
సొంతింటి కల సాకారం చేసేందుకు
నారాయణ కృషి
టీయూడబ్లూజే రాష్ట్ర ప్రతినిధులు
సాగర్, సయ్యద్ ఇస్మాయిల్,
జిల్లా ప్రధాన కార్యదర్శి
జయశంకర్గౌడ్
మనతెలంగాణ/నల్లగొండ: హక్కుల కోసమే టీయూడబ్లూజే ప్రతినిధుల సభ నేడు హైదరాబాద్లోని...
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే… ‘గులాబీ’ గురి
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడవు దగ్గర పడినకొద్ది ప్రచారం హోరేత్తుతుంది.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14న పోలీంగ్ జరగనున్న విషయం తెలిసిందే....
సనాతన ధర్మనిరతుడు కెసిఆర్
14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అహింసాయుతంగాను, అత్యంత సమర్థవంతంగాను దేశమంతా అబ్బురపడే విధంగా నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ నిఖార్సయిన హిందువు. హిందూమతంలోని వసుధైక...
స్ట్రీట్వెండర్లకు యూనియన్ బ్యాంక్ రుణాలు
మన తెలంగాణ/హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా శనివారం జంటనగరాలు, తెలంగాణలోని ఇతర పట్టణాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పిఎం స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు(స్ట్రీట్వెండరు)రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా...
జూలై 3న జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష
ఈసారి కూడా 2.50 లక్షల మందికే అనుమతి
నాలుగు విడతల జెఇఇ మెయిన్ తర్వాత
అడ్వాన్స్డ్కు టాప్ 2.50 లక్షల మంది ఎంపిక
ఒకటి రెండు రోజుల్లో తొలి జెఇఇ మెయిన్ ఫలితాలు..?
హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
హెచ్ఆర్సిని ఆశ్రయించిన గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ మహిళా అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్పిఎస్సి చేపట్టిన నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ మహిళా అభ్యర్థులు శనివారం నాడు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ...
మహిళలందరూ తమ ఉద్యోగాల్లో విజయాలను సాధించాలి
టిజిఓ అధ్యక్షురాలు మమత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలందరూ తమ ఉద్యోగాల్లో విజయాలను సాధించాలని టిజిఓ అధ్యక్షురాలు మమత పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలంగాణ గెజిటెడ్ భవన్, నాంపల్లిలో ఘనంగా జరిగాయి....
వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం: మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: పివి కూతురు, విద్యావేత్త సురభి వాణిదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారీమెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోడుప్పల్...
టిఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఈ నెల 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా మండలి వెల్లడించింది. జులై 5వ తేదీ...
ఏ మొఖం పెట్టుకుని బిజెపి ఓటు అడుగుతది? : కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ పుట్టి రెండు దశాబ్దాలు కావస్తోందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్నో ఒడుదుడుగుల ఎదుర్కొని పార్టీని విజయపథంలో నడిపించిన నాయకుడు కెసిఆర్ అని కెటిఆర్ తెలిపారు....
నాబార్డ్ ఛైర్మన్కు అంతర్జాతీయ గౌరవం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియా ఫసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ ఛైర్మన్గా నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు ఎన్నికయ్యారు. రెండున్నర దశాబ్ధాల తరువాత భారతీయుడికి దక్కిన గౌరవం అని. అంతే కాకుండా అంతర్జాతీయ...
ఎంఎల్సి అభ్యర్థుల ప్రచారహోరు
ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న...
లైఫ్ సెన్సెస్ హబ్గా హైదరాబాద్: కెటిఆర్
హైదరాబాద్: ఐటి పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హోటల్ ఐటిసి కాకతీయ సిఐఐ వార్షిక సమావేశం జరిగింది. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కృషి...
కాంగ్రెస్, బిజెపోళ్లు గంగిరెద్దోళ్లలా వచ్చి వెళ్లిపోతారు: సత్యవతి
మహబూబాబాద్: పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అనగానే కాంగ్రెస్, బిజెపి...