Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సిబ్బందికి సిఎం స్వీట్లు
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఉద్యోగుల వేతనాల పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయం
రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు
ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ
ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సంవత్సరం కానుక
మనతెలంగాణ/హైదరాబాద్:...
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి
తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
దేశంలో ఆరుగురికి బ్రిటన్ స్ట్రెయిన్
రాష్ట్రంలో వరంగల్ అర్బన్ వ్యక్తికి సోకిన కొత్త వైరస్
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితుడు
ఎపిలో రాజమండ్రి వాసికి కొత్త స్ట్రెయిన్
కొత్త వైరస్కు ప్రాణాలు తీసే శక్తి లేదు : ఈటల
ఆందోళన వద్దు :...
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు వేగవంతం
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను
మరింత వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలి
అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నకిరేకల్ తో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు...
అమెరికాలో నల్గొండ వాసి సజీవదహనం
హైదరాబాద్ః అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్లో నల్గొండ జిల్లా వాసి దేవేందర్రెడ్డి కారులో మంటలు చెలరేగి అనుమానస్పద రీతిలో మంగళవారం నాడు సజీవదహనమయ్యారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన దేవేందర్రెడ్డి మెరికాలో...
గ్రేటర్కు త్వరలో 20 మంది పుడ్ ఇన్స్పెక్టర్లు
గత మూడు నెలలగా శిక్షణ పొందుతున్న అధికారులు .
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కల్తీకి ఏది అనర్హం కాదనట్లు తయూరైంది పరిస్థితి. తాగే పాలు మొదల్కొని తినే ప్రతి ఆహార పదార్ధం వరకు అంతా...
తాగి బండి నడిపితే పదేళ్ల జైలు: సజ్జనార్
హైదరాబాద్: మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రాణనష్టం కలిగిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని సైబరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. మందు తాగి బండ్లు నడిపేవారు ఉగ్రవాదులతో సమానమన్నారు. అలాంటి వారిపట్ల...
కరోనా స్ట్రెయిన్ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల
హైదరాబాద్: కొత్త కరోనా స్ట్రెయిన్ భయంకరమైనది కాదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ వైరస్ కు ఎక్కువ ప్రాణాలు తీసేంత శక్తి లేదని మంత్రి ఇటల పేర్కొన్నారు. కరోనా...
వేదవృక్షంలో వాటిని అద్భుతంగా చూపించారు: కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు వృక్షవేదం పుస్తకాన్ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రకృతి అందాల చిత్రాలు, అడవుల ప్రకృతి అందాల చిత్రాలతో...
నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్లకు మేలు: లింగయ్య
హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులుగా రైతు ఆందోళన చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రైతుల...
ప్రాదేశిక ప్రాంతాలు
19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు
ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్సిలు
నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ
అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి
ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది...
ఒకరిలో కొత్త కరోనా?
బ్రిటన్ నుంచి వచ్చిన 1060 మందిని 3 రోజుల్లో గుర్తింపు
కొత్తగా మరొకరిలో కరోనా.. 21కి పెరిగిన బాధితులు
ఒకరిలో కొత్త స్ట్రెయిన్?
బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమంతట తాముగా ముందుకు రావాలి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస...
రూ.559 కోట్లు జమ
18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ
రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు...
ఒక వర్శిటీకి సురవరం పేరు
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని చిరకాలం గుర్తుంచుకునేలా
కార్యక్రమాలు, 125 జయంతి లోగోను ఆవిష్కరిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు యోచిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్...
9వ విడత జిఎస్టి పరిహారం విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తొమ్మిదవ విడతగా రూ.6వేలకోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.5,516.60కోట్లు రాష్ట్రాలకు, రూ.483.40కోట్లు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు...
కీసరలో రేవ్ పార్టీ
మందు, చిందు, అమ్మాయిలతో పార్టీ
నిర్వాహకులతో పాటు డీలర్ల అరెస్టు
మనతెలంగాణ/కీసర: మందు, చిందు, అమ్మాయిలతో ఓ రిసార్ట్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగడంతో బట్టబయలైన రేవ్ పార్టీ...
అమెరికాలో మానుకోట యువకుడు మృతి
మృతదేహం భారత్కు తీసుకురావడానికి అవరోధంగా మారిన న్యూ కరోనా స్ట్రెయిన్ నిబంధనలు
కెసిఆర్, కెటిఆర్లు కృషి చేసి తమ కుమారుడి మృత దేహాన్ని తమ వద్దకు చేర్చాలని వేడుకోలు
మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి: అమెరికాలో...
ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు...
ఎసిబి వలలో ముగ్గురు విద్యుత్ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ అడిషనల్ ఎఇ బి.క్రిష్ణారావు, ఎఇ శ్రీనివాస్, లైన్మెన్ ప్రకాశ్లు విద్యుత్ కార్యాలయంలో తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. భక్తాపూర్కు చెందిన బండారి సంతోష్ తన వాటర్ బాటిల్ తయారు...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....