Home Search
ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
మాజీ ముఖ్యమంత్రి కొడుకు అనుమానాస్పద మృతి..
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లండన్ లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మాజీ సిఎం కలిఖో పుల్ మొదటి భార్య కుమారుడు షుబన్సో పుల్, యుకె సస్సెక్స్ లో బ్రైటన్...
అల్లుడు తాగిన మద్యాన్ని తాగి మామ మృతి
జయశంకర్ భూపాలపల్లి: అల్లుడు మద్యం బాటిల్ లో పురుగులు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అల్లుడు అంత్యక్రియలకు వచ్చిన మామ అదే బాటిల్ లో ఉన్న మందు తాగి చనిపోయిన...
కొంపముంచిన టిక్టాక్ ప్రేమాయణం
జూబ్లీహిల్స్ పీఎస్లో యువతి ఆత్మహత్యాయత్నం...!
హైదరాబాద్ : టిక్టాక్ ప్రేమాయణం కొంపముంచింది. యువకుడు మోసం చేశాడని జూబ్లీహిల్స్ పీఎస్లో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ యువతిని చికిత్స...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
మహిళా ఎస్ఐను కాల్చిచంపిన బ్యాచ్మేట్
ప్రేమ పెళ్లి కాదందని హత్య, ఆత్మహత్య
న్యూఢిల్లీ : ఢిల్లీలో మహిళా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతి అహ్లవత్ (26) హత్యకు గురైంది. తోటి పోలీసు అధికారి ఈ ఘాతుకానాకి పాల్పడ్డాడు. తన...
ముసలివాళ్లు అస్సలు కనబడరు!
బ్రెజిల్లోని అమెజాన్ తీర ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధంలేని తెగలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. వాటిలో సురువాహ తెగ ఒకటి. దట్టమైన అడవుల్లో జీవిస్తుంటారు. బయటి ప్రపంచం నుంచి ఎవరైనా ఇక్కడికి వెళ్లాలంటే...
భర్త బిర్యానీ తేలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని…
హైదరాబాద్: భర్త బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటయ్య, పద్మ(28)...
యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
దామరచర్ల : ప్రేమ పేరుతో ఓ యవకుడు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం... దామరచర్ల మండల కేంద్రానికి చేందిన...
ఆదివాసీల ఆత్మగౌరవ జాతర
మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్
భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్లోని అకల్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
మేనత్త కూతురుపై అత్యాచారం, హత్య….
లక్నో: మేనత్త కూతురుపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి అల్లుళ్లు హత్య చేశారు. ఆమె మెడకు తాడు బిగించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా దృశ్యాన్ని సృష్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త
నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్య, కూతురిపై గడ్డపారతో దాడి చేసి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలం, రాందాస్తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మెగావత్ మధు...
తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...
ఫైవ్ స్టార్ హోటల్ లో 24ఏళ్ల యువకుడు అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇరవై నాలుగేళ్ల ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని ఢిల్లీలోని మాల్వీయ నగర్ ప్రాంతంలో నివసింరచే...
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం
భోపాల్: మధ్యప్రదేశ్లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...
భార్యను ఏడు సార్లు కాల్చి తానూ…
పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్...
దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది
హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్చార్జ్ సంపత్కుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు...