Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 34 ఐపిఎస్ పోస్టుల ఖాళీలు
లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 34 ఐపిఎస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా మంగళవారం లోక్సభలో...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు
తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది
150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు
అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు
ఆ...
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రుల విస్తృత ప్రచారం
హైదరాబాద్: గత 6 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉన్న బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు....
సెంట్రల్ విస్టాలో కొత్త పిఎంఓ నిర్మాణం
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా రిడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నాలుగు స్థలాల వాడకంలో మార్పులను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డిడిఎ) ప్రతిపాదించింది. ఈ నాలుగు ఖాళీ స్థలాలలో రెండు ప్రధానమంత్రి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినవి....
సాగు చట్టాలు రైతులపాలిట మరణ శాసనాలు
ఎర్రకోట హింస వెనక కేంద్రం హస్తం
మీరట్ ర్యాలీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
మీరట్ : కొత్తసాగు చట్టాలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతుల పాలిట అవి మరణ శాసనాలు అని అభివర్ణించారు....
మరోసారి గళం విప్పిన కాంగ్రెస్ సీనియర్లు
పార్టీని బలోపేతం చేయడం కోసమే : గ్రూప్ ఆఫ్ 23 నేతలు, ఆజాద్ సేవల్ని ఉపయోగించుకోవాలన్న కపిల్ సిబల్
జమ్ము : కాంగ్రెస్ను పునరుత్తేజితం చేయడానికి సంస్కరణలు అవసరమంటూ గళమెత్తిన ‘గ్రూప్ ఆఫ్ 23’గా...
మీడియాకు ఫేస్బుక్, గూగుల్ డబ్బు చెల్లించక తప్పదు
కొత్త మీడియా చట్టానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం
కెన్బెరా : ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తాము ప్రచురించే వార్తా కథనాలకు సంబంధించి ఆయా మీడియా సంస్థలకు రుసుం చెల్లించేలా కొత్త మీడియా చట్టాన్ని...
ఎంపి రంజిత్రెడ్డిని కలిసిన మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావులు ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మేయర్ విజయలక్ష్మి తన తండ్రి...
మాతృభాషను ప్రోత్సహించండి
ఎంపీలకు వెంకయ్య నాయుడు లేఖ
న్యూఢిల్లీ: మాతృభాషను ప్రోత్సహించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారతీయ భాషల ప్రోత్సాహానికి తమ వంత కృషిని అందచేయాలని వారికి ఆయన విజ్ఙప్తి చేశారు....
అవిశ్వాస వోటింగ్లో నెగ్గిన థాయ్ల్యాండ్ ప్రధాని ప్రయుత్
బ్యాంకాక్: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, కొవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను ఉల్లంఘించారని, మానవ హక్కులను దుర్వినియోగం చేశారని, అవినీతిని పెంచిపోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న థాయ్ల్యాండ్ ప్రధాని ప్రయుత్ చన్-ఓచా శనివారం పార్లమెంట్లో జరిగిన...
ఇక వార్తలకు ఏకమొత్తంగా సొమ్ము చెల్లించనున్న పేస్బుక్, గూగుల్
ఆస్ట్రేలియాలో చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం
నేడు పార్లమెంటు ముందుకు చట్టం
కాన్బెర్రా: గూగుల్, ఫేస్బుక్లాంటి సోషల్ మీడియా సంస్థలు తమ వార్తలకు తామే ఏక మొత్తంగా సొమ్ము చెల్లించే విధంగా చట్టాల్లో సవరణలు చేయనున్నట్లు ఆస్ట్రేలియా...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్లో సందర్శనకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
ఎంపి అరవింద్కు ఏ కుక్క కరిసిందో….
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు
పద్దతి మార్చుకోకపోతే తగు రీతిలో బుద్ధిచెబుతాం
హెచ్చరించిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్కు ఏ కుక్క కరిసిందోగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు....
వాళ్లకు నిధులు తీసుకరావడం చేతకాదు: బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపిలకు తెలంగాణకు నిధులు తీసుకరావడం చేతకాదని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ పై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు....
ఐటిఐఆర్ పై కేంద్ర అబద్ధాలు
ఐటిఐఆర్ ప్రాజెక్టుపైన బిజెపిది అసత్య ప్రచారం
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాం
రెండు సార్లు కేంద్రానికి డిపిఆర్లను ఇచ్చాం
10 సార్లు కేంద్రానికి ఐటిఐఆర్పై ప్రత్యేకంగా లేఖలు రాశాం
కేంద్రానికి ఎలాంటి సమాచారం రాలేదని...
ఇక వారానికి నాలుగు రోజుల పని..!
త్వరలో అమలులోకి : కేంద్ర కార్మికశాఖ
న్యూఢిల్లీ: త్వరలో అమలులోకి రానున్న నూతన కార్మిక స్మృతుల(చట్టాల) వల్ల వారానికి నాలుగు రోజుల పని విధానానికి వీలు కల్పించనున్నట్టు కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారు....
రాష్ట్ర బడ్జెట్పై మథనం
కేంద్రం నుంచి వచ్చేది ఎంత, రాష్ట్రం రాబడి ఎంత, ఏ శాఖకు ఎంత కేటాయించాలి,
కరోనా లోటును పూడ్చుకునే మార్గాలేమిటి వగైరా అంశాలపై అధికారులతో ప్రగతిభవన్ భేటీలో ముఖ్యమంత్రి ఆరా
కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని...
వెనుదిరిగిన ఎంపిలు
ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద రైతులను కలుసుకోవడానికి వెళ్లి భంగపడిన 15మంది పార్లమెంట్ సభ్యుల బృందం
ఢిల్లీ పోలీసులు అనుమతించినా అడ్డుకున్న యుపి పోలీసులు
3 కి.మీ. దూరంలోనే ఆపివేత
బృందంలో హర్సిమ్రత్ కౌర్,...