Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
సిఎఎను త్వరలోనే అమలు చేస్తాం
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
సిలిగురి: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను త్వరలోనే అమలులోకి తెస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. కరోనా మహమ్మారి వల్లే ఆలస్యమైందని ఆయన అన్నారు. బెంగాల్లోని అధికార...
ఢిల్లీలో టిఆర్ఎస్ ఆఫీస్
కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు వసంత్ విహార్లో 1100 చదరపు
మీటర్ల జాగా త్వరలో శంకుస్థాపన : ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం స్థలం...
కల్వకుంట్ల కవితకు దారిపొడుగునా స్వాగతం
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత 90 శాతం మెజారిటీతో గెలవనుందనే ధీమా టిఆర్ఎస్ వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం టిఆర్ఎస్ అధిష్టానం ఈ అంచనాకు...
కిర్గిజ్స్థాన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రద్దు
మూకుమ్మడి ఆందోళనల ఫలితం...
మాస్కో : కిర్గిజ్ రాజధాని,బిష్కెకె, తదితర ఇతర నగరాల్లో విపక్షాల మద్దతుదార్ల మూకుమ్మడి ఆందోళనల కారణంగా వారాంతపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్టు కిర్గిజ్స్థాన్ సెంట్రల్ ఎన్నికల కమిషన్...
ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
9 నుంచి బతుకమ్మ చీరలు
ఆడపడుచుకు చీర.. చేనేతకు చేయూత
మహిళా సంఘాలతో ఇంటింటికి
అందజేత 287 డిజైన్లు.. వివిధ
వర్ణాలతో బతుకమ్మ చీరల ప్రదర్శన
నాలుగేళ్లలో రూ.1000కోట్లు చీరలపై
వెచ్చింపు టూరిజం ప్లాజాలో
మంత్రులు కెటిఆర్, సత్యవతి రాథోడ్,...
రైతుమెచ్చిన నూతన రెవెన్యూచట్టం
వాడవాడల్లో సంబురాలు
పురవీధుల్లో సిఎంకు పాలాభిషేకం
ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూచట్టం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. భూములను ఎవరూ ఆక్రమించకుండా భద్రతఏర్పడిందనే నమ్మకం పెరిగింది. ఈ చట్టంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యం...
ఎల్ఐసిలో 25 శాతం వాటా విక్రయం
బడ్జెట్ అంతరాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి
పార్లమెంట్ చట్టం సవరణ తేనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసిలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర రంగం సిద్ధం చేసుకుంటోంది. దేశంలో అతిపెద్ద బీమా...
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...
ఏడాది కాలంలో ఎన్డిఎ నుంచి వైదొలగిన రెండు బలమైన పార్టీలు
న్యూఢిల్లీ : ఏడాది కాలంలో బిజెపి తన చిరకాల మిత్రుల్ని కోల్పోయింది. అందులో ఒకటి శివసేన కాగా, మరొకటి శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడి). అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి నుంచి వైదొలగడానికి ఈ...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
లేబర్ కోడ్తో శ్రామిక భద్రతకు తూట్లు : ఖర్గే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు ప్రమాదకరమైనవని కాంగ్రెస్ విమర్శించింది. ఈ లేబర్ కోడ్స్తో దేశంలో కార్మిక సంఘాలు బలహీనపడుతాయని, శ్రామికుల భద్రతా వ్యవస్థ చెదిరిపోతుందని పార్టీ...
వ్యవసాయ బిల్లుల కలకలం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చ లేకుండా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదించిన మూడు కీలకమైన వ్యవసాయ బిల్లులు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలలో రైతులు ఆగ్రవేశాలతో ఉద్యమ బాట పట్టారు....
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
రైతుని కాపాడటం మా కర్తవ్యం: కేశవరావు
ఢిల్లీ: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మొదటి సారి ప్రతిపక్షాల అన్ని కలిసి మార్చ్ నిర్వహించాయని ఎంపి కె కేశవరావు తెలిపారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. గాంధీ...
కమలం నేతలవి కాకి లెక్కలు
బండి సంజయ్, ఎంపి అరవింద్ అసత్య ప్రచారాలు
కొవిడ్ నివారణకు కేంద్రం ఇచ్చింది రూ.290 కోట్లే, రూ.7వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు
రాష్ట్రం నుంచి కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు...
ఉభయసభలను బాయ్కాట్ చేసిన ప్రతిపక్షాలు
రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ సహా విపక్షాల వాకౌట్
డిమాండ్లు ఆమోదించేవరకు బహిష్కరణ
ఒకే రోజు 7బిల్లులకు ఆమోదం
నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ...
ఎపి టిడిపి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
అమరావతి: ఎపి తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివకే టిడిపి రాష్ట్ర...
సంస్కరణల వరం.. 21వ శతాబ్దానికి అవసరం
వ్యవసాయ బిల్లులపై ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్ధపు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్ధేశించిన కీలక అంశాలని,...