Friday, May 3, 2024
Home Search

దేవాదాయ శాఖ మంత్రి - search results

If you're not happy with the results, please do another search
KTR launches LRS Scheme Meeseva Services

ఎల్‌ఆర్‌ఎస్ గొప్ప అవకాశం

  స్థలాల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ గొప్ప అవకాశం పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ ప్రజా అవగాహన పోస్టర్ ఆవిష్కరణ   మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్...
Seeds ganesh launched by MP Santosh Kumar

విత్తన వినాయకుడితో పండగ చేద్దాం

వేప విత్తనాలతో సీడ్ గణపతుల తయారీ, మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించిన రాజ్యసభ సభ్యుడు చవితి పర్వదినాన లక్షలాదిగా గణపతుల...
KTR Comments on Krishna water dispute

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్

  హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
PV Narasimha rao shatha jayanthi celebrations

పాములపర్తి సదాదేశానువర్తి

  ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
Balkampeta yellamma Kalyanam

నిరాడంబరంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

  ఆలయ అర్చకులతో కళ్యాణోత్సవం నిర్వహణ మన తెలంగాణ, అమీర్‌పేట : నగరంలో అషాడ మాసంలో లక్షలామంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈఏడాది ఆలయ అర్చకులతో నిరాడంబరంగా జరిగింది....
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా

  ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్...
AP Assembly house approved the Panchayati Raj Act

ఎపి అసెంబ్లీలో కీలక బిల్లుల అమోదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం నాడు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సిఆర్‌డిఎ రద్దు...
Harish Rao

వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు: హరీష్

మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
harish-rao

ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించాలి

 భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి గత ఏడాది పొరపాట్లు పునరావృతం కారాదు మంత్రి హరీష్‌రావు మన తెలంగాణ/పాపన్నపేట : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు...

రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె

  సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ కెసిఆర్‌తో పాటే దేవతలను సందర్శించుకున్న...

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

  మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....

రేపే సారలమ్మ ఆగమనం

  దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో భారీ ఏర్పాట్లు మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....

నేడే వైకుంఠ ఏకాదశి

  అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారం ముస్తాబు దేదీప్యమానంగా ఆలయాలు, తెల్లవారుజాము నుంచే దర్శనానికి ఏర్పాట్లు హైదరాబాద్ : నేడు (సోమవారం) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులకు ఉత్తర ద్వార...

Latest News