Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
చిరంజీవి అల్లుడిపై న్యూసెన్స్ కేసు
రోజు గొడవ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు
కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
కౌన్సెలింగ్తో రాజీపడ్గ ఇరు వర్గాలు
హైదరాబాద్: చిరంజీవి సోదరుడు నాగబాబు అల్లుడు జోన్నలగడ్డ చైతన్యపై నమోదైన న్యూసెన్స్ కేసులో ఇరువర్గాలు...
తీన్మార్ మల్లన్నను విచారించిన పోలీసులు
ఐదు గంటలు విచారణ
అనంతరం విడుదల, 8న మరోసారి విచారణ
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు గురువారం విచారణ చేశారు. దాదాపు 5గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. ఈ నెల...
యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మధుయాష్కీ
హైదరాబాద్: నూతనంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత తొలిసారి మధుయాష్కీగౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్...
రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సిఎస్ వివరణ
మనతెలంగాణ/హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సిఎస్ సోమేష్ కుమార్ గురువారం నాడు వివరణ ఇచ్చారు. రూ. 58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల...
జూలై నెలలో రికార్డు స్థాయిలో భారీగా మద్యం అమ్మకాలు
జూలైలో రూ.2,767.73 కోట్ల ఆదాయం
27.16 లక్షల కేసుల బీర్లతో పాటు
34 లక్షల కేసుల లిక్కర్ల విక్రయం
విక్రయాల్లో మొదటిస్థానాన్ని దక్కించుకున్న
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.643 కోట్ల విలువైన మద్యం విక్రయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు...
చెరువులు, కుంటలను నింపాలి
మొదలుపెట్టిన కాలువల పనులన్నీ పూర్తి చేయాలి
రాబోయే యాసంగిలో వేరుశెనగ పంటను పెద్దఎత్తున
సాగుచేసేలా చర్యలు చేపట్టాలి
సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: చెరువులు, కుంటలను నింపాలని, కాల్వలోకి నీరు సరఫరాకు ఆటంకాలు...
తల్లిపాలను రక్షించాలి..బాధ్యతగా అవగాహన కల్పించుకోవాలి
డా అనిత కున్నయ్య సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజీ విభాగం
మన తెలంగాణ/హైదరాబాద్: తల్లిపాలను రక్షించాలని, ఇది ఒక భాగస్వామిక బాధ్యతని గైనకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డా అనిత కున్నయ్య తెలిపారు. వరల్డ్ మథర్...
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల...
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసినా మేయర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్లోని మేయర్ తన...
హాకీ జట్టు ఒలింపిక్స్లో దేశ కీర్తిని రెపరెపలాడించింది
హైదరాబాద్: నాలుగు దశాబ్ధాల అనంతరం హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర హాకీ...
9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు హాజరు కాలేం
9న జరిగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేం
అదే రోజు సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసుల విచారణ ఉంది
కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో
ఎపి అభ్యంతరం చెప్పడంపై...
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించండి!
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించండి !
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మహేంద్రనాథ్కు లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: సిమెంట్...
రవాశాఖ కార్యాలయాల పార్కింగ్ ప్రాంతాల్లో చిల్లర దొంగల చేతివాటం
రద్దీ ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయని అధికారులు
మన తెలంగాణ సిటీబ్యూరో: రవాశాఖకు గ్రేటర్ హైదరాబాద్లో 5 రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పార్కింగ్ కేంద్రాల్లో చిల్లర దొంగల చేతివాటంతో వాహనదారులు తీవ్రంగా...
ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 2,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 5,333...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
గాంధీకి పెరుగుతున్న సాధారణ రోగులు
ఓపి ద్వారా రోజుకు 300మందికి సేవలు
కొవిడ్ రోగుల కోసం 250 పడకలు కేటాయింపు
గాంధీ ప్రారంభం కావడంతో ఉస్మానియాకు తగ్గిన రోగులు
వాయిదా వేసి శస్త్రచికిత్సలు త్వరలో చేస్తామంటున్న వైద్యులు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచిన...
రెజ్లర్ రవికి కెసిఆర్ అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో భారత దేశ క్రీడాకారులు హాకీ , బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. 41ఏండ్ల తర్వాత భారత...
రూ. 1700 కోట్ల ఫ్రాడ్ కేసులో హిమబిందు అరెస్ట్
హైదరాబాద్: రూ. 1700 కోట్ల ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందును ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ ముగ్గురు డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్...
దళిత బంధుతో వారి జీవితాల్లో వెలుగులు: కాలె యాదయ్య
హైదరాబాద్: దళిత జాతి పక్షాన నిలిచిన సిఎం కెసిఆర్కు చేవెళ్ల ఎంఎల్ఎ కాలె యాదయ్య ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా...
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితబంధు: మాణిక్ రావు
హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కావడం సంతోషంగా ఉందని జహీరాబాద్ ఎంఎల్ఎ మాణిక్ రావు ప్రశంసించారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా మాణిక్...