Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఎల్ఆర్ఎస్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలి
మనతెలంగాణ/హైదరాబాద్: మంగళవారం 500మందితో బిఆర్ఆర్కె భవన్ను ముట్టడించనున్నట్టు తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ హెచ్చరించింది. గ్రామ పంచాయతీ పరిధిలోని లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయక పోవడంపై తాము నిరసన వ్యక్తం...
తెలంగాణలో కొత్తగా 638 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,105 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 638 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,41,791కి చేరింది....
అనవసరంగా నన్ను అందులోకి లాగొద్దు: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు...
థ్రిల్ ఫీలవుతారు
తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్...
ఆరోగ్యలక్ష్మీ పథకానికి నిధులు మంజూరు
మనతెలంగాణ/హైదరాబాద్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికానికి రూ.70.51 కోట్లు మంజూరు చేస్తూ...
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని రామంతపూర్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామంతపూర్, వెంకట్రెడ్డి నగర్కు చెందిన రాజు (45) స్థానికంగా ఉంటున్నాడు....
బిజెపికి మరో షాక్
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: బిజె పికి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఇను గాల పెద్దిరెడ్డి బిజెపికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు...
ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్లాట్ఫాం టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే పెంచిన విషయం తెలిసిందే. తాజాగా పెంచిన ప్లాట్ఫాం టికెట్ ధరలను...
కొరియాన్ రీమేక్ సినిమాలో రెజీనా, నివేదా థామస్
హైదరాబాద్: సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్ర, నివేదా థామస్లు ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియాన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్,...
అప్పుడే వివక్ష నుంచి దళితులు దూరమవుతారు: కెసిఆర్
dalit bandhu scheme
హైదరాబాద్: దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథకంపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కెసిఆర్...
ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత
హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందగా...
పవర్ఫుల్గా ఆకాష్ పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్గా గెహన సిప్పీ నటిస్తోంది. దళం, జార్జ్రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్...
ఫ్యామిలీ ఎంటర్టైనర్
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్...
జయహో రామప్ప
జయహో రామప్ప
రసమయ శిలాసృష్టి.. అనుపమ కళావృష్టి
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు
మహాశిల్పి రామప్ప నిర్మించిన అత్యద్భుత శిల్ప సంపదకు కాణాచి అయిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో...
కృష్ణలో వరద ఉధృతి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కష్ణానది ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. ఆల్మట్టి జలాశయంలోకి ఎగువనుంచి 3లక్షల క్యూసెక్కుల వరదనీరు...
దళితబంధుపై నేడు సిఎం దిశానిర్దేశం
ప్రగతిభవన్లో తొలి అవగాహన సదస్సు
హుజురాబాద్ నియోజక వర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గ్రామానికి నలుగురు, మున్సిపాలిటీ ఒక్కో వార్డు నుంచి నలుగురికి ఆహ్వానం
మొత్తం 412మందితో పాటు 15మంది రిసోర్స్పర్సన్తో సుదీర్ఘ సమావేశం
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక...
బ్రజేష్ ట్రిబ్యునల్కు మరో ఇద్దరు నిపుణులు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీ సమస్యలను పరిష్కరించే ప్రక్రయలో వేగం పెంచుతున్నారు. కృష్ణానదిలో జల ప్రవాహాలను ఖచ్చితంగా అంచనా వేసి నివేదిక ఇచ్చేందుకు కేంధ్ర జల్శక్తిశాఖ జలవనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులను నియమించింది....
ఎస్పీతో పొత్తును తోసిపుచ్చిన ఎంఐఎం
హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం పొత్తు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను మజ్లిస్ పార్టీ తోసిపుచ్చింది. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే...
హుజురాబాద్లో టిఆర్ఎస్దే విజయం
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ విద్యార్దులు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు
హైదరాబాద్: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ ఓయూ జేఏసీ...