Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు…
హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకుని,...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
దండిగా మెతుకు పంట
రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా
ఖరీఫ్లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు
అర్థ గణాంక శాఖ రెండో...
సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి తీర్మానం
ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం
మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ...
ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు! పోరు ఏకపక్షమేనా! జగదీశ్వర్ ప్యానల్కు కష్టమే, నేడు హైదరాబాద్లో టిఓఏ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...
మేడారం జాతర ముగింపులో భారీ వర్షం..
మన తెలంగాణ/వరంగల్: మేడారం మహాజాతరలో శనివారం తల్లులు వనప్రవేశం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని నలుదిశల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతరలో ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం: కేంద్ర మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్...
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
మనతెలంగాణ/మేడిపల్లి : ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, పసునూర్లో గురువారం చోటుచేసుకుంది. పసునూర్కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది....
ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించాలి
భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
గత ఏడాది పొరపాట్లు పునరావృతం కారాదు
మంత్రి హరీష్రావు
మన తెలంగాణ/పాపన్నపేట : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు...
రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె
సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం
అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
కెసిఆర్తో పాటే దేవతలను సందర్శించుకున్న...
వన దేవతలకు గవర్నర్ల ప్రత్యేక పూజలు
మేడారానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ
ఘనస్వాగతం పలికిన మంత్రులు
వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్,...
వరంగల్ నగరానికి శుభవార్త.. త్వరలో మైండ్ట్రీ కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో పిపిపి పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును...
ఏరోస్పేస్ పార్క్ను సందర్శించిన యూకే జర్నలిస్టుల బృందం
హైదరాబాద్: నగరంలో పర్యటిస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన జర్నలిస్టులు, ఎడిటర్లతో కూడిన బృందం శుక్రవారం శంషాబాద్లోని ఏరోస్పేస్ పార్క్ను సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో...
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సన్నిహితులే టార్గెట్గా ఐటీదాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీనివాస్తో...
రాష్ట్రాలన్నింటికి తానే ప్రధానినని మోడీ మర్చిపోయారు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అగౌరవించే విధంగా దేశప్రధాని మాట్లాడారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా 3 కోట్ల తెలంగాణ ప్రజలను ప్రధాని...
అక్కన్నపేటలో కాల్పుల కలకలం..
ఎకె 47 తో అర్ధరాత్రి వ్యక్తిపై కాల్పులు జరిపిన గ్రామస్తుడు
తప్పిన ప్రాణహాని
నిందితుడు పరార్
మన తెలంగాణ/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు సంచలనం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
నూతన చట్టాలతో పౌరసేవలు
పారదర్శకం, అవినీతి రహితం
మాకు ప్రజలే అంతిమ బాస్లు
మున్సిపాలిటీల్లో ఇక టీఎస్ బిపాస్
21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు
మహిళలకు ప్రత్యేక షీ టాయిలెట్లు
సీజనల్ వ్యాధుల నివారణకు హెల్త్ ప్లాన్
అవినీతికి పాల్పడినట్టు రుజువైతే విధుల నుంచి తొలగింపు
మున్సిపల్...