Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్
మంచి రోజులు రానున్నాయి’ అన్నా రు ప్రధాని మోడీ. ‘తమకేనేమో’ అనుకున్నారు శ్రామిక ప్రజలు. ‘కార్పొరేట్ సంస్థల’కు అని మోడీ చేతలు నిరూపించాయి. నేను ప్రధాన మంత్రి హోదాలో మాట్లాడటంలేదు. దేశానికి మొదటి...
సైబర్ సేఫ్టీపై పిల్లలకు అవగాహన
హెచ్సిఎస్సి, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకే అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్...
ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ
న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల...
రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా
తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన
సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా...
పడగ నీడలో మయన్మార్!
ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం....
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
ఏడాది చివరలో స్పేస్ఎక్స్ అంతరిక్షయానం
తొలి ప్రైవేటు యాత్రకు మరో ముందడుగు
వాషింగ్టన్ : ప్రపంచంలోనే తొలి ప్రైవేటు అంతరిక్షయానానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా అవి...
ప్రశ్నను పోషించండి
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్నిపెంచుకోవాలి
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
సిరిసిల్లలో కార్పొరేట్లకు దీటుగా జెడ్పి ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/సిరిసిల్ల: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి...
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
ఫ్రెంచ్ మాండలిక మహాకవి ఫ్రెడరిక్ మిస్ట్రాల్
ఏటేటా ఈకలను రాల్చే నైటింగేల్ ఎన్నటికీ తన పాటను మార్చదు. - మిస్ట్రాల్.
ఫ్రెడరిక్ మిస్ట్రాల్ 1904 నొబెల్ పురస్కార గ్రహీత. 19 వ శతాబ్దపు గొప్ప ఫ్రెంచ్ కవి. అతని కవిత్వంలోమౌలికత కొత్తగా...
కరోనా కాటేసిన ఆర్థిక వ్యవస్థకు టీకా
నిర్మలా సీతారామన్ బడ్జెట్పై అన్ని వర్గాల ఆశలు
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ అనంతరం కేంద్రం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్పై అన్ని రంగాలు, వర్గా లు ఎన్నో ఆశలు పెట్టుకొన్నాయి. కేంద్ర ఆర్థిక...
వుహాన్ మార్కెట్లో కరోనా మూలాలపై పరిశోధన
వుహాన్ : చైనా లో కరోనావైరస్ మూలాలను కనుగొనడానికి బయలుదేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆదివారం వుహాన్ నగరం లోని అతిపెద్ద మాంసం మార్కెట్ను సందర్శించింది. గత ఏడాది 76...
మువ్వన్నెల జెండాకు అవమానం: ప్రధాని మోడీ
మువ్వన్నెల జెండాకు అవమానం.. యావత్తు దేశాన్ని బాధించింది
ఎర్రకోట ఘటనపై ‘మన్కీ బాత్’లో ప్రధాని వ్యాఖ్య
బోయిన్పల్లి మార్కెట్ను మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని...
తగ్గుతున్న కరోనా కేసులు!
అనుక్షణం గుండెలరచేతిలో పెట్టుకొని, మూతి, ముక్కు కప్పుకొని గడపక తప్పని పరిస్థితుల్లో ప్రపంచాన్ని కొనసాగిస్తున్న కరోనా దాడి మన దేశంలో తగ్గు ముఖం పడుతున్న సూచనలు గమనించదగినవి. దేశంలో కరోనా నయమవుతున్నవారి సంఖ్య...
రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు: రాష్ట్రపతి
ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
ఘనంగా గణతంత్ర వేడుకలు
తొలిసారి పెరేడ్లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్పథ్లో అత్యంత వైభవంగా జరిగాయి....
సైన్యంలో లింగమార్పిడి వ్యక్తులు చేరడంపై నిషేధం ఎత్తివేత
ట్రంప్ హయాంలోని నిర్ణయాన్ని రద్దు చేసిన బైడెన్ : కొత్త ఉత్తర్వులు జారీ
వాషింగ్టన్ : సైన్యంలో లింగమార్పిడి (ట్రాన్స్జెండర్) వ్యక్తులు చేరడాన్ని నిషేధిస్తూ ట్రంప్ హయాంలో ప్రవేశ పెట్టిన విధానాన్ని తారుమారు చేస్తూ...
రక్షణగా ఉండేది జవాన్, అన్నం పెట్టేది అన్నదాత: పోచారం
హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో పాలన...
దారికిరాని చైనా!
గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....