Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ
కోలిండియా నుంచి సింగరేణి బొగ్గుకు మారిన ఎన్టిపిసి
షోలాపూర్ ఎన్టిపిసి ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణితో ఒప్పందం
ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల సరఫరా
హైదరాబాద్: సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్...
చలి పిడికిలిలో వాయువ్యభారతం
హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం
ఏడు నగరాల్లో మైనస్కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రత
మంగళవారం వరకూ కొనసాగనున్న తీవ్రశీతల గాలులు
న్యూఢిల్లీ : వాయువ్యభారతం చలిగాలులతో గజగజలాడుతోంది. రానున్న మూడు రోజుల పాటు తీవ్రమైన...
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
వారం రోజులుగా మృత్యువుతో పోరాటం
బెంగళూరు సైనిక ఆస్పత్రిలో తుదిశ్వాస
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మృతికి దారితీసిన హెలికాప్టర్...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు
హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
రైతుల మొత్తం డిమాండ్లు అంగీకరిస్తూ ప్రభుత్వం లేఖ
ఎస్కెఎంకు పంపిన కేంద్రం
న్యూఢిల్లీ : రైతుల పెండింగ్ డిమాండ్లు అన్నిటినీ నెరవేరుస్తామని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం)కు లేఖ పంపింది. ఏడాదికి మించి సాగుతున్న...
భారీగా పెరిగిన గర్భ నిరోధకాల వాడకం
సంతానోత్పత్తి తగ్గుదలకు అదే ప్రధాన కారణం
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా తగ్గుముఖం పడుతున్నట్లు, మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎఫ్ఆర్), భర్తీ (రిప్లేస్మెంట్)స్థాయికన్నా తక్కువగా ఉన్నట్లు ఇటీవల...
టూరిజం అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్
ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
నిరుపేద రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, యుపి
అతి తక్కువ పేదరికంలో కేరళ, తమిళనాడు, పంజాబ్
నీతి ఆయోగ్ పావర్టీ ఇండెక్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. పేదరికం తక్కువగా ఉన్న...
పెరిగిన టొమాటో ధరలు దిగిరావు: క్రిసిల్
ముంబయి: ఇటీవలి కురిసిన భారీ వానల కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన టొమోటో ధరలు మరో రెండు నెలలపాటు కిందికి దిగిరావు అని క్రిసిల్ పరిశోధన సంస్థ శుక్రవారం తెలిపింది....
ఆన్లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్పై సిబిఐ చర్యలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా చైల్డ్ పోర్న్ రాకెట్పై సిబిఐ చర్యలు చేపట్టింది. ఆన్లైన్ వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు సిబిఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో...
పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట
న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు
సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య
అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే
క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు
రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి....
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి డోసు పూర్తి
న్యూఢిల్లీ: భారత్ వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు మొదటి డోసు పూర్తి...
నగరంలో రెండోరోజూ కుండపోత వర్షం
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభించిన జనజీవనం
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ట్రాఫిక్ జాంతో వాహనదారులకు అవస్థలు
శనివారం హైదరాబాద్లో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలతో...
తుస్సుమన్న బండి పాదయాత్ర
ప్రజల నుంచి స్పందన లేదు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదని రాష్ట్ర ప్రణాళిక...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
ఎపి సిఎం ఢిల్లీ పర్యటన రద్దు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సిఎం జగన్కు కాలు బెణకడంతో నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని...
నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్
26న హోం శాఖ సమావేశానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన...