Home Search
కువైట్ దేశం - search results
If you're not happy with the results, please do another search
మత విద్వేషాల బిజెపి
ప్రపంచ దేశాల్లో భారతదేశానికీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది. భారతీయ మూలాల్లోనే భిన్నత్వంలో ఏకత్వ భావన గలదు. సున్నితమైన మత అంశాలను ప్రజల మస్తిష్కంలో నిర్దిష్టంగా ఉంచి ఒకరి ఆచార, వ్యవహారాలను మరొకరు...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
మంకీపాక్స్ అడుగులు
ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స...
ఇది నిజమైన మార్పేనా?
కరకు హిందుత్వకు కూడా పట్టువిడుపులుంటాయని, తన నెత్తి మీదికి వస్తే ఎత్తిన కత్తిని దించుతుందని స్పష్టమైపోయింది. ఇస్లాం మతం పైన, మహమ్మద్ ప్రవక్తపైన బిజెపి ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన...
సంఘ్ పరివార్ స్వరం మారిందా!?
ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
బిజెపితో భారత్కు సంకట స్థితి.. గల్ఫ్దేశాలలో ఇండియా మాల్ వెలి..
బిజెపితో భారత్కు సంకట స్థితి
మోడీ సర్కారు క్షమాపణ చెప్పితీరాలి
భారత్పై తీవ్రస్థాయిలో ముస్లిం దేశాల డిమాండ్
గల్ఫ్ దేశాలకు తోడుగా పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్
ఇండియా మాల్ వెలి షురూ సరుకు బయటకు...
ఇక బిరబిరా ఆయిల్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు ఒప్పందాన్ని భారతదేశం సమీకరించుకునేందుకు రంగం సిద్ధం అయింది. రష్యా నుంచి 30 లక్షల బ్యారెల్స్ క్రూడాయిల్ను దిగుమతి చేసుకునే కాంట్రాక్టుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలతో పట్టుబడ్డ 44 మంది మహిళలు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో 44 మంది మహిళలు నకిలీ వీసాలతో పట్టుబడ్డారు. మంగళవారం కువైట్కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన 44 మంది మహిళల వద్ద నకిలీ వీసాలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్...
మరింత ఆకలి!
ప్రాణాలు నిలుపుకోడానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు, కాని పోషకాహార లభ్యత లోపించిన కొద్దీ దేశ జన సంపద నిర్వీర్యమైపోయి, జాతి జవసత్వాలు అడుగంటిపోతాయి. యువతరం అత్యధికంగా...
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ రాక
నేడు ప్రధాని మోడీ, జైశంకర్లతో చర్చలు
న్యూఢిలీల్ల: భారత్లో రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ,...
భారత్కు రానున్న అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్
28న ప్రధాని మోడీ, జైశంకర్తో భేటీ
వాషింగ్టన్: అమెరికా విదేశాంగశాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం భారత్లో పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్తో సమావేశం కానున్నారు. ఈ నెల 26 నుంచి...
విదేశాలలో కరోనా కాటు.. 2072 మంది భారతీయులు మృతి
న్యూఢిల్లీ : కరోనాతో విదేశాలలో 2072మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు...
ఆకలి భారతం
ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి...
ఆకలి సూచీలో భారత్కు 94వ స్థానం.. రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఆకలి సూచీ- 2020 నివేదికలో భారతదేశం 94వ స్థానంలో నిలవడంపై రాహుల్ ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు....
దేశాల వారీగా కరోనా వివరాలు….
ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 35.46 లక్షలకు చేరుకోగా 1.39 లక్షల మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఇప్పటి 4 కోట్ల 40 లక్షల మంది టెస్టులు చేశారు. బ్రెజిల్...
దేశాల వారీగా కరోనా వివరాలు….
న్యూఢిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతునే ఉంది.. కానీ, వ్యాక్సిన్ మాత్రం రావడంలేదు. అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలను కరోనా కలవరపెడుతోంది. కరోనా ధాటికి ఇండియాలోని...
సంపాదకీయం: సంక్షోభంలో యువత
పూర్తి ఆన్లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...
దేశాల వారీగా కరోనా వివరాలు….. వరల్డ్@ 99 లక్షలు
భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పుణే నగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారం రోజుల నుంచి...
దేశాల వారీగా కరోనా వివరాలు…. భారత్@ 2.57లక్షలు
న్యూయార్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...