Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని - search results
If you're not happy with the results, please do another search
చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది,
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి
సహకారమూ లేదు వచ్చే బడ్జెట్లో ఒక
మెగాపవర్లూమ్ క్టస్టర్ను, భారతీయ చేనేత సాంకేతిక
సంస్థను ఇవ్వకపోతే...
దూసుకుపోతున్న హుజూరా’కారు’
హుజూరాబాద్లో మిగతా పార్టీలను ఠారెత్తిస్తోన్న టిఆర్ఎస్ ప్రచార హోరు
అభివృద్ధి, సంక్షేమం జంట మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అధికార పార్టీ
దళితబంధు పథకానికి విశేష ఆదరణ దళితుల ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్కు...
ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు
అది కేవలం ఒక భవనం కాదు... సకల జనుల సంక్షేమ భవన్
వంట గదిని... మంటగదిగా మార్చిన కేంద్రం
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది
వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర...
తాలిబన్ల తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారు….
కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు
దొంగల ముఠాకు సర్ధార్గా మారారు
ఆయన పదవుపై తప్ప... ప్రజల మీద అభిమానం లేదు
రేవంత్పై నిప్పులు చెరిగిన గులాబీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబండ్ల తరహాలో...
సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్ భాస్కర్
సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్ఛుగ్లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర...
షర్మిలకు 5% ఓట్లు కూడా పడవు
రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు
షర్మిల వెనక ఓ జాతీయ పార్టీ హస్తం ఉంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
లీడర్లు వేరే దారి చూసుకోవాల్సిందే, తల్లిలాంటి పార్టీ నష్టపోవడం బాధాకరం
జగన్కు,...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
కమలం నేతలవి కాకి లెక్కలు
బండి సంజయ్, ఎంపి అరవింద్ అసత్య ప్రచారాలు
కొవిడ్ నివారణకు కేంద్రం ఇచ్చింది రూ.290 కోట్లే, రూ.7వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు
రాష్ట్రం నుంచి కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు...
టచ్ చేసి చూడండి… ఏం జరుగుతుందో తెలుస్తుంది: పొన్నం
మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. బిజెపి గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్...
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్, బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం...
2023లో రసవత్తరంగా రాజకీయం
స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన కారు పార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ను హైదరాబాద్ ఆదుకున్నా కలిసిరాని కాలం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రణాళికలు
అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా...
ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇ చ్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పేర్కొన్నారు. ఇది కేవలం స్పీడ్ బ్రేక ర్ మాత్రమే అని,...
వామపక్షాల ‘ఉనికి’ పాట్లు!
ప్రత్యేక రాష్ట్రంలో దీనస్థితిలో లెఫ్ట్ పార్టీలు, 2023లో ఖాతా తెరుస్తారా? డకౌట్ అవుతారా?
కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎం ఎన్నికల రాజకీయాల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న దీన స్థితిలో ఉన్నాయి....
దక్షిణాది హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్
ఈ ఏడాది 2023 నవంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్గఢ్ , తెలంగాణ) కీలకమైనవిగా మారుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే సాధారణ...
ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారుః ఈటల
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. "ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసి విలీనం...
లక్నోలో జరుగు జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్మల్
హైదరాబాద్ : భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) అఖిలభారత మహాసభలు ఆగస్టు 2 నుండి 5 వరకు బీహార్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరుగుతాయని బికేఎంయు...
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
భీమ్గల్ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు....
దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను
హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల...
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతిక గులాబీ జెండా
ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్పల్లి: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ ప్రతీక గులాబీ జెండా అని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్ పల్లి మండలంలోని మోకిలా...
తెలంగాణ ఎన్నికలు: పాత బస్తీ దాటి మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లీస్ఈఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) పరిశీలిస్తోంది. తమ పొత్తుదారులతో సంప్రదించాకే తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లకు...