Sunday, May 5, 2024
Home Search

విశ్వ ప్రయత్నం - search results

If you're not happy with the results, please do another search
amnesty international

‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం

మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
MS Dhoni has reacted to Chennai defeat

బాధగా ఉంది.. చెన్నై ఓటమిపై ధోనీ

చెన్నై ఓటమిపై ధోనీ దుబాయి: 2020 ఐపిఎల్ సీజన్‌లో చెన్నై కథ ముగిసింది. ముంబయితో శుక్రవారం రాత్రి తలపడిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవి చూసింది. ఈ సందర్భంగా...
Minister KTR Inspects Rain Affected Areas in Hyd

అక్కున చేర్చుకుంటూ.. ఆత్మ స్థైర్యాన్నిస్తూ

వరద ముంపు బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కెటిఆర్ పర్యటన బాధితుల సమస్యలను ఓపికగా వింటూ అక్కడిక్కక్కడే పరిష్కారం సికింద్రాబాద్, ఉప్పల్ నియోజక వర్గాల కాలనీ ప్రజలకు రూ. 10వేల ఆర్థిక సాయం శిబిరాల సందర్శన, బాదితులకు అందుతున్న...
Odisha Govt announces rs 5 Crore donate for Telangana

గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం

 గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం  పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం  బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు  శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
Thousands of colonies waterlogged

కాలనీలు కకావికలు

  పాతబస్తీలో దయనీయ పరిస్థితులు గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద జలమయమైన వేలాది కాలనీలు నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...

బిజెపికి కీలకం బీహార్

ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్‌డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...

సంపాదకీయం: నిర్దోషులు

కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
Farmers protest on Agricultural bills

వ్యవసాయ బిల్లుల కలకలం

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చ లేకుండా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదించిన మూడు కీలకమైన వ్యవసాయ బిల్లులు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలలో రైతులు ఆగ్రవేశాలతో ఉద్యమ బాట పట్టారు....
Trump says US trying to help India and China

ట్రంప్‌కు శాంతి పురస్కారమా?

ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
world first aid day 2020 theme

ప్రాణాన్ని కాపాడేదే ప్రథమ చికిత్స

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల ప్రజలు పలు రకాలైన ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి దురదృష్టకర ఘటనల కారణంగా సత్వరమే వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడే ప్రయత్నంలో...
Happy teachers day 2020 September 5th

సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే

పలక మీద తొలి అక్షరం దిద్దించటంతో మెుదలు అత్యుత్తమ స్థాయికి ఎదిగే దాకా మన వెంట నడిచి, తడబడినపుడు చేయూత నిచ్చి, నిరాశ చెందినపుడు ఆశల విత్తులు నాటి, ఎదుగుదలకు తనో నిచ్చనై,...

ఆడపిల్ల పెళ్లి వయసు

  ఆడ పిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచే యోచన ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఈ విషయంలో అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి....
Telangana turn as Investment Centre in World

త్వరలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు

  14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని ఇన్వెస్ట్‌మెంట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫైబర్ గ్రిడ్ ద్వారా చురుకుగా ఇంటింటీకి ఇంటర్నెట్ స్టార్టప్క్యాపిటల్‌గా హైదరాబాద్ నగరం సిఐఐ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్   మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే పెట్టుబడులకు ఆకర్షణీయంగా...
Article about Writer Pakala Yashoda reddy

తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం

బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో...
9 dead after fire in srisailam power plant

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు.. 9మంది మృతి

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు ప్రాణాలతో బయటపడ్డ 22 మంది ఉద్యోగులు  పవర్ ప్యానల్‌లో చెలరేగిన మంటలు  దట్టంగా కమ్ముకున్న పొగలు, క్షణాల్లో విద్యుత్ కేంద్రం అంతటా వ్యాప్తి  మృతుల్లో డిఇ, నలుగురు ఎఇలు, ఇద్దరు...
Article About Haritha Haram Programme

హరిత భావజాల విస్తృతి

ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎక్కువగా వినిపించిన పదం భావజాల వ్యాప్తి. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను విశ్లేషిస్తూ, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాన్ని వివిధ రూపాల్లో జనంలోకి తీసుకువెళ్లిన విధానమే తెలంగాణ భావజాల వ్యాప్తి....
KTR Review Meeting on Pharma City Work Progress

రూ.1350 కోట్ల పెట్టుబడి

ముందుకొచ్చిన ఈస్టర్ కంపెనీ తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల వరద  ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఈస్టర్ ఫిల్మిటెక్ లిమిటెడ్ సంస్థ ఆ కంపెనీ చైర్మన్ అరవింద్ సింఘానియాతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వెల్లడించిన...

కోర్టు ధిక్కార దోషం!

‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం...
Article about AP and TS Water disputes

జలవివాదాలు కాదు, విధానాలు కావాలి

ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...

Latest News