Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
చెపాక్లో చితక్కొట్టిన హిట్మ్యాన్.. (వీడియో)
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం...
చెన్నై టెస్టు ఇంగ్లాండ్దే
చెన్నై: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసింది. 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఐదు రోజు భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలంకావడంతో ఇంగ్లాండ్ విజయకేతనం...
ఓటమి అంచున భారత్… 144/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం...
భారత్కు ఫాలోఆన్ తప్పదా?
తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు,
ఆదుకున్న పంత్, పుజారా
ఇంగ్లాండ్ ఆలౌట్ 578
చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే...
భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321...
పంత్, పుజారా ఔట్… టీమిండియా 230/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 348 పరుగుల ఆధిక్యంలో...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 59/2
చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టును 578 పరుగులకు...
ఆదిలోనే టీమిండియాకు షాక్.. రోహిత్, గిల్ ఔట్
చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(29)ల వికెట్లను కోల్పోయి భారత్ ఒత్తిడిలో పడింది....
ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా...
జట్లను ప్రకటించిన ఐసిసి…. మనోళ్లే కెప్టెన్లు…
లండన్: టి-20, వన్డేలు, టెస్టుల్లో ఐసిసి పురస్కారాలను ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాలను ఐసిసి ప్రకటించింది. టి-20, వన్డే జట్టుకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఎంపిక...
మయాంక్, షా ఔట్.. తొలి సెషన్ లో టీమిండియా 41/2
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(0) రెండో బంతికే స్టార్క్ బైౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్...
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్: మూడో స్థానానికి పడిపోయిన విలియమ్సన్
న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో విలియమ్సన్ 9 పాయింట్లు కోల్పోయి మూడో స్తానంలో...
సాహా.. పంత్
సాహా.. పంత్
వికెట్ కీపర్గా ఇద్దరిలో ఎవరికి అవకాశం?
ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో టీమిండియా కూర్పుపై ఊహాగానాలు
అనుభవానికే మొగ్గు చూపే అవకాశాలు
న్యూఢిల్లీ: అడిలైడ్లో ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్న డే/నైట్ టెస్టులో టీమిండియా కూర్పుపై...
మూడో టి-20లో ఆసీస్ విజయం… సిరీస్ భారత్దే
సిడ్నీ: మూడో టి-20లో భారత్ ఘోర పరాజయంపాలైనప్పటికి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 12 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 186...
రెండో టీ20లో భారత్ ఘన విజయం..
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే...
ధావన్ అర్థసెంచరీ.. రెండు వికెట్లు కోల్పోయిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు కెఎల్ రాహుల్(30), శిఖర్ ధావన్(52) మెరుపు...
కోహ్లి కెరీర్లో మరో అరుదైన రికార్డు
కాన్బెర్రా : విరాట్ కోహ్లీ కెరీర్లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 251...
భారత్ 88/2
కాన్బెర్రా: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిసి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో సిడ్నీలో...