Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
చెన్నైపై బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలచిన...
ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపిఎల్ 13వ సీజన్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. దుబాయి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన బెంగళూరు...
రాజస్థాన్ పై బెంగళూరు ఘన విజయం
దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో...
చెలరేగిన డివిలియర్స్.. ముంబై లక్ష్యం 202
దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబై జట్టుకు బెంగళూరు 202 పరుగుల...
ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ ఆ మాట కచ్చితంగా అడుగుతుంది
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత్లోని ఫిట్నెస్ ఐకాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా టీం...
పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు...
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటన..
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో సత్తా చాటారు. తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసిసి ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ 871...
దయచేసి ఇది అసత్యమని చెప్పండి
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎంఎస్ ధోనీ బయోపిక్లో ధోనీ పాత్రలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం పట్ల...
కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత
చండీగఢ్ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు...
ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడిన విరుష్క.. (వీడియో)
న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా సెలబ్రెటీలు స్వీయ నిర్భందంలో ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు....
అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: ప్యాట్ కమ్మిన్స్
సిడ్నీ: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెం.1 బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. ఏ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేయడం కష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను టీం ఇండియా...
అన్నా… వదినకు ఆ ఛాన్సిస్తావా?
హెయిర్ కటింగ్పై ఆసక్తికర ట్వీట్
సోషల్ మీడియాలో వైరల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు చెల్లి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా సూపర్ పంచ్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్లో...
హార్దిక్ ఇన్.. రోహిత్కు విశ్రాంతి
ముంబయి: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలెక్టర్లు విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన...
మళ్లీ చేతులెత్తేశారు
రెండో ఇన్నింగ్స్లోను వికెట్లను పారేసుకున్న కోహ్లీ సేన
మరోసారి విఫలమైన సారథి
6 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో భారత్
తొలి ఇన్నింగ్స్లో కివీస్ 235 ఆలౌట్
క్రైస్ట్చర్చ్: భారత బ్యాట్మెన్ మరోసారి...
అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్
గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
భారమంతా రహానే, విహారీ పైనే
రెండో ఇన్నింగ్స్లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్
4 వికెట్ల నష్టానికి 144 పరుగులు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ...
మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144/4
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 65 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్...
రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. మయాంక్ అర్థసెంచరీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన మయాంక్ రెండో రెండు ఇన్నింగ్స్ లో...
పేకమేడలా కూలిన భారత్ లైనప్…. 101/5
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్లో భారత జట్టు 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 42 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టానికి 101...