Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
హార్దిక్ ఇన్.. రోహిత్కు విశ్రాంతి
ముంబయి: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలెక్టర్లు విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన...
మళ్లీ చేతులెత్తేశారు
రెండో ఇన్నింగ్స్లోను వికెట్లను పారేసుకున్న కోహ్లీ సేన
మరోసారి విఫలమైన సారథి
6 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో భారత్
తొలి ఇన్నింగ్స్లో కివీస్ 235 ఆలౌట్
క్రైస్ట్చర్చ్: భారత బ్యాట్మెన్ మరోసారి...
అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్
గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
భారమంతా రహానే, విహారీ పైనే
రెండో ఇన్నింగ్స్లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్
4 వికెట్ల నష్టానికి 144 పరుగులు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ...
మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144/4
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 65 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్...
రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. మయాంక్ అర్థసెంచరీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన మయాంక్ రెండో రెండు ఇన్నింగ్స్ లో...
పేకమేడలా కూలిన భారత్ లైనప్…. 101/5
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్లో భారత జట్టు 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 42 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టానికి 101...
కొత్త పోస్టు.. అందమైన స్నేహితులు
హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం ట్విట్టర్లో ఒక విచిత్రమైన ఫొటోను షేర్ చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ...
కివీస్ టార్గెట్ 297
మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. కివీస్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. ...
రాహుల్ సెంచరీ… టీమిండియా 261/4
మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 46 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 261 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెెఎల్ రాహుల్ సెంచరీతో కదంతొక్కాడు. శ్రేయస్ అయ్యర్ 62...
పృధ్వీ షా ఔట్… ఇండియా 123/3
మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 24 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి వికెట్ రూపంలో మయాంక్ అగర్వాల్ ఒక పరుగు...
పరువు కోసం భారత్… పట్టు కోసం కివీస్
నేడే చివరి వన్డే మ్యాచ్
మౌంట్ మాంగనూయి: వారం రోజుల్లోనే పరిస్థితి తారుమారయింది. వరస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీ సేన ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. తిరుగులేదనుకున్నఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో వన్డే...
రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం.. 2-0తో సిరీస్ కైవసం
అక్లాండ్: రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్...
పీకల్లోతు కష్టాల్లో భారత్ 104/5
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలో ఎదురు దెబ్బ తగిలింది. 24 ఓవర్లలో ఐదు...
తొలి వన్డేలో టీమిండియాపై కివీస్ ఘన విజయం
హామీల్టన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ 48.1...
కివీస్ టార్గెట్ -348
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. కీవిస్ ముందు 348 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. శ్రేయస్ అయ్యర్...
అయ్యర్ సెంచరీ…. భారత్ 275/3
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 43 ఓవర్లలో 277 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు. అయ్యర్ 101 బంతుల్లో వంద పరుగులు చేశాడు. కెఎల్,...
అగర్వాల్ ఔట్…. భారత్ 54/2
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వెన్డేలో సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. పృద్వీషా 20 పరుగులు చేసి గ్రాండ్హోమ్...
బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు
ఓపెనర్గా పృథ్వీషా అరంగేట్రం
మిడిలార్డర్లో రానున్న కెఎల్ రాహుల్
కివీస్తో వన్డే సిరీస్పై కోహ్లీ వెల్లడి
హామిల్టన్: న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు ఉంటాయని జట్టు సారథి విరాట్ కోహ్లీ...
కివీస్ టార్గెట్ 166
విల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కీవిస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది....