- Advertisement -
మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 24 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి వికెట్ రూపంలో మయాంక్ అగర్వాల్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో జమ్సీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పృద్వీషా 40 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(43), కెఎల్ రాహుల్ (29) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ పై ఈ జంట 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Pruthvi Shah out for India Score 123/3 Loss Wickets
Pruthvi Shah Out on Third ODI in Ind vs NZ Match
Pruthvi Shah Out on Third ODI in Ind vs NZ Match
- Advertisement -