Sunday, April 28, 2024
Home Search

స్మార్ట్ ఫోన్ - search results

If you're not happy with the results, please do another search
Sonu Sood launches scholarship scheme for poor students

పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం..

పేద విద్యార్థుల కోసం సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం తల్లి పేరిట చాటుకున్న ఔదార్యం, రెండు లక్షల వార్షికాదాయ పరిమితి ముంబై: నటుడు సోనూసూద్ మరో మంచి పనికి నడుంబిగించారు. కరోనా సమయంలో వలసకార్మికులకు అనేక విధాలుగా...
Civil Services Preliminary Examination on October 4

అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష..

అభ్యర్థులకు ఫేస్ మాస్కులు తప్పనిసరి పరీక్షా హాలులో సొంత శానిటైజర్లకు అనుమతి అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష గైడ్‌లైన్స్ ప్రకటించిన యుపిఎస్‌సి న్యూఢిల్లీ: వచ్చే నెల 4న జరగనున్న సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరి) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు...

డిజిటల్ విద్య-వ్యత్యాసాలు

విపత్తు మనుషులను కలపాలి. బాధితులందరూ సంఘటితంగా దానిని ఎదుర్కోవాలి. ప్రళయ కాలంలో సాధారణంగా అదే జరుగుతుంది. అందుకు విరుద్ధంగా కరోనా (కోవిడ్ 19) వైరస్ మానవాళిని విడదీస్తున్నది. ప్రాణ భయంతో ఎవరికి...

ఆర్టీఎలో 6 కొత్త ఆన్‌లైన్ సేవలు ప్రారంభం

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడి హైదరాబాద్ : ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా కొత్తగా మరో 6 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణాశాఖ మంత్రి...
oppo a53 smartphone released in india

మార్కెట్లోకి ఒప్పో ఎ53

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఎ53ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎ53 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 120హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో పాకెట్ ఫ్రెండ్లీ విభాగంలో 6.5-...
Moto G9 set to launch today in India

మార్కెట్లోకి మోటో జి9

  న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘మోటో జి9’ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్కమ్‌ఎ స్నాప్‌డ్రాగన్662, 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పాటు 5000 బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు....
Samsung will shift phone manufacturing to India

భారతీయులకు సామ్‌సంగ్ శుభవార్త

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ త్వరలో తన ఉత్పత్తిని వియత్నాం నుంచి భారత్‌కు మార్చనుంది. దేశంలో మూడు లక్షల కోట్లకు పైగా ఉత్పత్తులను తయారు చేయడానికి సామ్‌సంగ్ రంగం...
Amazon Prime Day 2020 Sale Starts on August 6

6 నుంచి అమెజాన్ ప్రైమ్‌డే సేల్

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్‌డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
China Investment in Indian Startups

స్టార్టప్‌లలో చైనా పెట్టుబడులే ఎక్కువ

 పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు దేశంలో 30 స్టార్టప్‌లలో 18లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
Vivo Y50 smartphone with 5000 mAh

5000 ఎంఎహెచ్‌తో వివో వై50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్‌తో కూడిన యూత్‌ఫుల్-సిరీస్ పోర్ట్‌ఫోలియోస్‌లో సరికొత్త అదనంగా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ న్ 665ను అందిస్తోంది....
Online Education with heavy cost

భారమవుతోన్న ఆన్‌లైన్ చదువులు

  పిల్లల కోసం ఫోన్లు, ట్యాబ్‌లు కొంటున్న తల్లిదండ్రులు నెల నెలా డాటా రీఛార్జ్ ఖర్చులు అదనం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్‌లైన్ విద్య భారంగా మారుతోంది. పాఠశాల స్థాయి...
Man Money Theft for daughter marriage At Rajendra Nagar

నమ్మించి ఎటిఎం నొక్కాడు… నిండా ముంచాడు

కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బు చోరీ, దర్జాగా రూ.3.74 లక్షల తస్కరించిన ఘనుడు రాజేంద్రనగర్: దృష్టిమరల్చి ఓ నిరక్షరాస్యుని ఎటిఎం కార్డు, పిన్ నంబర్ తస్కరించిన ఓ ప్రభుద్దు డు ఏకంగా రూ....
Akash-rahul video viral in social video

ఒక్క ఛాన్స్ ప్లీజ్ …. ఆకాశ్ ఇరగదీశాడు…..

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
America latest sanctions on Huawei

హువావేపై అమెరికా తాజా ఆంక్షలు

  బోస్టన్: దీర్ఘకాలంగా చైనాతో వాణిజ్యయుద్ధం కొనసాగిస్తున్న అమెరికా దానితో తన పోరును మరింత పెంచింది. చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేపై అమెరికా ప్రభుత్వం కొత్తగాఆంక్షలు విధించింది. దీంతో అమెరికా టెక్నాలజీని ఆ సంస్థ...

స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి

  న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
samsung, Samsung Pre booking S20 smartphones

సామ్‌సంగ్ ప్రీ-బుకింగ్ ఆఫర్లు

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ సంస్థ సామ్‌సంగ్ ప్రిబుకింగ్ ఆఫర్లను ప్రకటించింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత టెలివిజన్, డిజిటల్ అప్లయెన్సెస్ కొనుగోలు చేసేవారికోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా...

డిజిటల్ చదువులు.. ఆన్‌లైన్ బాట పడుతున్న విద్యార్థులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....

విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

  హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...

బిగ్ ‘C’ చీటింగ్!

  బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ స్క్రాచ్ పేరిట ఆకర్షణ క్యాష్ పాయింట్స్‌తో మోసం రూ.12 కోట్ల బహుమతుల ఎర బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం అన్నీ...

Latest News