Home Search
ఆత్మహత్యల - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
పని గంటలు- నిరుద్యోగ మంటలు
పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయా లు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్ టైవ్సు పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీశ్ రావు
సిఎం నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనప్రాంతం
సింగపూర్ హైకమిషనర్తో మంత్రి హరీశ్ రావ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట ఉద్యమంతో ఎర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్...
ఈ వైఫల్య మూలం ఎక్కడుంది?
భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ...
సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్ భాస్కర్
సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్ఛుగ్లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర...
మునిగిపోయే పడవలో ఈటల ఎక్కారు: జగదీష్రెడ్డి
మునిగిపోయే పడవలో ఈటల ఎక్కారు
బిజెపి పార్టీ అన్నింటిలో విఫలమైంది
హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు
హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారు
రాజేందర్ బిజెపితో పాటే మునిగిపోతారు
తనకు కూడా ఈటల గతే పడుతుందని కొందరు శత్రువులు...
భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత: రాచకొండ సిపి
హైదరాబాద్: భారీగా నకిలీ విత్తనాలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు ఏళ్లలో 10 మందిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. కాలం చెల్లిన విత్తనాలను...
ఉపఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయం: గుత్తా సుఖేందర్
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప.. హత్యలుండవని ఆయన తెలిపారు. ఈటలకు...
నా తెలంగాణ జన వజ్రాలగని
ప్రపంచానికి దుఃఖ నివారణోషధి నందించిన గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. కోటి లింగాల, ధూళికట్ట ప్రాంతాలు రాజధానులుగా శాతవాహన రాజులు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన భూమి. కాకతీయ రాజులు సువిశాల వరంగల్ రాజధానిగా...
కరోనా భయం.. బావిలో దూకి ఆత్మహత్య
నర్సంపేట: వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోవిడ్ సోకిందనే భయంతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడు నర్సంపేటలో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న...
బుసలు కొట్టి కాటేస్తున్న కరోనా
గత సంవత్సరం ఈ సమయంలో భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఒక చెరసాలగా మారిపోయి ఉంది. రోడ్ల మీదికి రావాలంటే జనం గజగజ వణికిపోయారు. కరో నా భూతం ఎక్కడ పొంచి ఉన్న...
సాగు, తాగునీటి కష్టాలు తీరాయి: హరీష్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్గల్ మండలంలో నాచగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంత్రి హరీష్ రావు...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్ భార్య
ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్
భార్య కూడా అదే బాట
మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సి పాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో నాల్గవ వార్డు ప్రైవేట్ టీచర్ వెన్నం రవికుమార్, మొన్న మంగళవారం ఆత్మహత్య...
తెలంగాణలో ఆకలి కేకలు లేవు: జగదీష్ రెడ్డి
నల్లగొండ: గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలయ్యారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నాగార్జులన సాగర్ ఉప ఎన్నికల ప్రచారం భాగంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆకలిని...
చేయూత ఇస్తున్న చేనేత!
చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ... పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి...
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య
సికింద్రాపూర్: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రపూర్ శివారులో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరుకి చెందిన...
ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటింగ్ శాతం పెరగాలి
టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
హైదరాబాద్ః ఈనెల 14వ తేదీన జరగనున్న ఎంఎల్సి ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలని, ఈక్రమంలో తమ...
ట్విటర్పై రష్యా ఆంక్షలు
మాస్కో: సామాజిక మాధ్యమం ట్విటర్పై రష్యా ఆంక్షలు విధించింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్లో అప్లోడ్ చేయడంలో స్పీడ్ తగ్గించింది. నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో విఫలమైనందునే ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు వివరించింది. పిల్లల్లో ఆత్మహత్యలను...