Tuesday, April 30, 2024
Home Search

టిఆర్ఎస్ - search results

If you're not happy with the results, please do another search

అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?: నామ

న్యూఢిల్లీ: అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై లోక్...
Parliament Winter Session 2021

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. 12 మంది ఎంపిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు...
Minister Harish Rao visit Narayankhed

నారాయణఖేడ్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి: వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి మంగళవారం నారాయణ ఖేడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
TRS MPs fight for paddy rice in Parliament

తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష: కెకె

ఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ఈ...
Congratulations to Shambhipur Raj Patnam Mahender

శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ కు అభినందనలు….

రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ  స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అభినందించారు....
Damodar Kasireddy nomination as MLC of local body

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన దామోదర్, కసిరెడ్డి

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో క‌లిసి క‌లెక్ట‌ర్ కు నామినేష‌న్ ప‌త్రాల అంద‌జేత భారీగా త‌ర‌లివ‌చ్చిన టిఆర్ఎస్ శ్రేణులు మహబూబ్ నగర్: ఉమ్మ‌డి మహబూబ్ నగర్...
Six MLCs unanimously

ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన‌ ఆరుగురు టిఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి...
MLC Nomination by Pochampally Srinivas

ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పోచంపల్లి

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ...
Rangareddy TRS MLC Candidates filed nomination

ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫార్మ్ అందజేసిన మంత్రులు..

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మంత్రులు సబితా ఇంద్ర రెడ్డి, మల్లారెడ్డిలు బీ ఫార్మ్ అందజేశారు.రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు పోటీ చేస్తున్నారు....
Farmers won on anti farm law

ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు...
Minister Jagadeesh Reddy comments on BJP leaders

విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు...
Success of the TRS paddy movement

బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్

హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
 CM KCR Speech at TRS Maha Dharna

కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది..

హైదరాబాద్: పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
TRS Party strike against Modi govt

పంజాబ్‌లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
Jeevan Reddy fires on Revanth Reddy

బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి...
Youth wing in TRS Party

పార్టీ పట్టుకొమ్మలు.. భవిష్యత్ కార్యసాధకులు మీరే..

విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్న మన సిద్దిపేట.. ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి కల్పనకు ఐటి టవర్... పరిశ్రమలు ఏర్పాటు.. రేపటి పార్టీ సారథులు అభివృద్ధి ప్రచారకులు విద్యార్థి యువతనే.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధులు యువత విద్యార్థి...
TRS strike for farmers

రైతుల కోసం ధర్నా చేస్తాం: హరీష్ రావు

సిద్దిపేట: చాలా రోజుల తర్వాత శుక్రవారం ధర్నా చేయడంతో రైతుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ...
KTR fire on Modi govt

బిజేపే వరి వద్దంటోంది: కెటిఆర్

రాజన్నసిరిసిల్ల: దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు.  తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని...
Harish rao comments on BJP Govt

నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోంది: హరీష్ రావు

సిద్దిపేట: గతంలో నీటికి, కరెంట్ కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలో పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోంది: కెటిఆర్

రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోందని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు.  ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని, సిఎం...

Latest News