Home Search
టిఆర్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
పీవీ వల్లే నేను రాజకీయాల్లో ఇంతగా ఎదిగాను: ఎర్రబెల్లి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్ర పటానికి...
కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్...
వడ్ల సేకరణపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి: వేముల
ఢిల్లీ: 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని కేంద్రాన్ని కోరామని భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.. ఈ వానాకాలం వడ్ల గురించి తాము మాట్లాడుతున్నామన్నారు. తెలంగాణ భవన్...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ
హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రులకు కెటిఆర్ ట్వీట్..
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేతపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కెటిఆర్.. అక్రమంగా రోడ్ల...
ఇల్లు కట్టిస్తా, పెళ్లి చేస్తానని చెప్పింది కెసిఆరే: కెటిఆర్
హైదరాబాద్: 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బన్సీలాల్ పేట్ చాచా నెహ్రూనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. చాచా...
నేల విడిచి సాము చేస్తున్న ‘రేవంత్’
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు....
20న జనగామలో పర్యటించనున్న కెసిఆర్
జనగాం: ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నూతన భవనం...
యాదాద్రి సేవలో ఎర్రబెల్లి
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి...
ఉమ్మడి నల్లగొండ జిల్లా సిఎం కెసిఆర్ వెంటే: మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసి కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే నడుస్తుందని మరోసారి స్పష్టం అయ్యిందని రాష్ట్ర విద్యుత్...
రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం వద్దు: పల్లా
హైదరాబాద్: రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం తమకు వద్దని ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు....
ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది...
డిసెంబర్ 9 తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు
అమరవీరుల స్థూపం నివాళులు, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి విద్యార్థి ఉద్యమ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్...
సిఎం సహాయనిధి చెక్కు అందజేత
మన తెలంగాణా/జఫర్గడ్ : జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్కు చెందిన టిఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్ర పెద్ద రాజుకు సిఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.25 వేల విలువగల చెక్కును...
ఎంపి సంతోష్ బర్త్ డే వేడుకలు….
హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి...
అంబేద్కర్ ఆలోచనల ఫలితమే తెలంగాణ: కెటిఆర్
హైదరాబాద్: స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘ దృష్టితో భారతదేశ భావి భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయమని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు....
పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేపట్టిన విపక్షాలు…
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో టిఆర్ఎస్...
బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే: కేశవరావు
న్యూఢిల్లీ: బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే అని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని.. వ్యవసాయ చట్టాల బిల్లు, ఇతర వాటికి...