Home Search
వంట గ్యాస్ - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుకు కన్నం
సినీ ఫక్కీలో 6కేజీల బంగారం, రూ.18లక్షల నగదు చోరీ
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బిఐలో అర్ధరాత్రి దోపిడీ
మన తెలంగాణ/మంథని/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యా...
రెండూ మావే
అత్యధిక ఓటింగ్ సరళి చెబుతున్నది అదే
పెరిగిన ఓటింగ్ శాతం, ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పు
ఉద్యోగాలపై ప్రతిపక్షాల దుష్రచారాన్ని మంత్రి కెటిఆర్ తిప్పికొట్టగలిగారు
టిఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తంమవుతున్న తిరుగులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సి...
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
ప్రజలే బలి పశువులు!
పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల వద్ద ఉగ్ర నాట్యం చేస్తున్నది. దీని వల్ల అన్ని వస్తువుల ధరలు పేట్రేగిపోయి జనజీవనాన్ని అశాంతికి, అభద్రతకు గురి చేసి దేశానికి చెప్పనలవికానంత హాని కలిగిస్తున్నాయి....
అధిక మెజారిటీతో… పల్లాను గెలిపించాలి
ఉద్యోగుల మద్దతు వందశాతం
రాజేశ్వర్రెడ్డికే
మెజార్టీ పెంపుపై టిఆర్ఎస్ శ్రేణులు
సారించాలి
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం..
సహకారం మరువలేనిది
ఎగిరెగిరి పడ్తున్న ప్రతిపక్షాలకు
భంగపాటు తప్పదు
తెలంగాణలో సంక్షేమ పథకాలను
చేస్తున్న ఘనత
విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డి
మనతెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తున్న ఘనత...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి: నీతి ఆయోగ్ దిశా నిర్దేశం
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి
సమాఖ్య స్ఫూర్తికి అర్థం ఇదే
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధాని...
వాయు కాలుష్య దుష్ప్రభావాలు
గాలి కాలుష్యం తో విశ్వ మానవాళి ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం పడడం ఇప్పటికే నిర్థారించబడినప్పటి కీ, దాని ప్రతికూల ప్రభావం ఆర్థికరంగంపై పడడం తీవ్రమైన కలతను కలిగిస్తున్నది. భారత దేశ రాష్ట్రాలలో...
అబ్రహాం లింకన్ తర్వాత నేనే.. ట్రంప్, నువ్వో పెద్ద రేసిస్ట్వి.. బైడెన్
కరోనా కట్టడిపైనా ఇరువురి మధ్య వాగ్వాదం
ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్ చివరి డిబేట్
వాషింగ్టన్: అమెరికా అంతా ఉత్కఠగా ఎదురు చూసిన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య ఫైనల్ డిబేల్...
కాలనీలు కకావికలు
పాతబస్తీలో దయనీయ పరిస్థితులు
గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
సహజ వాయు సంస్కరణ
పెట్రోలియం, డీజెల్ మాదిరిగానే భవిష్యత్తులో గ్యాస్ ధరలకు సైతం పట్టపగ్గాలు లేకుండా పోతాయా?...
క్రియాశీలతే పెట్టుబడి
ఇన్వెస్ట్ మెంట్ల ఆకర్షణకు చిత్తశుద్ధితో రాష్ట్రప్రభుత్వం కృషి ఎలాంటి
విపత్తునైనా ఎదుర్కొనేలా సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
సిఐఐ ఇండియా 75వ సమ్మిట్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, కంపెనీలను ప్రోత్సహించడానికి క్రియాశీల...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ
అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర
ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు
మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం
కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం
అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు
‘సామ్నా’లో శివసేన విసుర్లు
ముంబయి: మహారాష్ట్రలోని...
భారత్కు ముందుంది ముప్పు
80 ఏళ్లలో వడగాడ్పులు, పెనువరదలు n సౌదీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి n గ్రీన్హౌజ్ కట్టడి కాకపోతే పెను విషాదాలే!
న్యూఢిల్లీ : వచ్చే 80 సంవత్సరాలలో భారతదేశం విపరీత వాతావరణ సమస్యలు...
హరిత చరిత
అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం
ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి... జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు... ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
డిజిటల్ పేమెంట్ల వైపు ప్రజల మొగ్గు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు....
లాక్ డౌన్ పై మార్గదర్శకాలు విడుదల.. ఏప్రిల్ 20నుంచి వీటికి అనుమతి
న్యూఢిల్లీ: లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ గైడ్ లైన్స్ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అన్ని రకాల విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు...