Monday, May 13, 2024
Home Search

ట్రంప్ - search results

If you're not happy with the results, please do another search

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....

మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి

  న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే...

రెండున్నర నిమిషాలకో మరణం

  న్యూయార్క్‌లో దయనీయ పరిస్థితులు వెంటిలేటర్లు, మాస్క్‌లకూ తీవ్ర కొరత అమెరికాలో ఒక్క రోజే 1480 మంది మృతి న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో రికార్డు...

కరోనా మృదంగం

  ఇంగ్లాండ్‌లో ఒకే రోజు 500మంది మృతి రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది? శ్వేతసౌధం బృందం విశ్లేషణ ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా...

ఐసియులో అమెరికా

  కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్‌డౌన్ ఆంక్షలు కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు 10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్‌లో ఒక్క రోజే 849 మరణాలు మౌనంగా రోదిస్తున్న ఇటలీ మరణాలు : 3017 24...

4.7 కోట్ల మంది ఉద్యోగాలపై వేలాడుతున్న కత్తి

  వాషింగ్టన్ : కరోనా మహమ్మారి దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దానికి అగ్రరాజ్యం అమెరికాకు కూడా మినహాయింపు కాకుండా పోతోంది. గత రెండు వారాల్లో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు....

వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్

  టోక్యో: జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కొత్త షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. ఇక, ఈ క్రీడలకు...

రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు

  వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు....
Trump

2 లక్షల మంది అమెరికన్లు చనిపోయే ప్రమాదం ఉంది: వైట్ హౌజ్ డాక్టర్

  సామాజిక ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రానున్న రెండు వారాల్లో అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల...

64 దేశాలకు అమెరికా 174 మిలియన్ డాలర్ల సాయం

  వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది....

కరోనాను కలిసి ఎదుర్కొందాం

  బీజింగ్ : కరోనా మహమ్మారిని చైనా, అమెరికాలు కలిసికట్టుగా ఎదుర్కొవల్సిన సమయం వచ్చిందని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేతలు కరోనా తీవ్రత...
CoronavirusIndia COVID 19 cases tally crosses 9 lakh mark

అమెరికాలో 34,000 కు పెరిగిన కరోనా కేసులు

  వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 34,000 కు పెరిగింది. 400 కు పైగా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో వందమంది వరకు మరణించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు...
Tokyo Olympics 2020

ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా దూరం

సిడ్నీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలో జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే....

ఒలింపిక్స్‌పై తొలగని అనిశ్చితి

  టోక్యో: కరోనా వ్యాధి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రీడా సంగ్రామంగా పేరున్న ఒలింపిక్ క్రీడలు జరుగుతాయా లేదా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడడం లేదు....
Staff member in US Vice President

శ్వేత సౌధంలో కరోనా మొదటి కేసు..

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సంక్రమించినట్టు బయటపడింది. దీంతో అమెరికా శ్వేత సౌధంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఉపాధ్యక్షుని బృందంలో ఒకరికి కరోనా...

క్రీడలపై కరోనా పిడుగు

  క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ...

రోజంతా హెచ్చుతగ్గుల్లో..

  లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు... సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం 230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు ముంబై: బుల్స్‌కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం

  వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 7000 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభమైంది. సీటెల్ లోని కైజర్ పెర్మనెంటె వాషింగ్టన్...
KCR

బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్

హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా సిఎం...
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...

Latest News