Sunday, April 28, 2024
Home Search

ఆర్టీసీ - search results

If you're not happy with the results, please do another search

జూన్ 1నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైలు..

జూన్ 1నుంచి ప్రయాణికులకు అందనున్న సేవలు లాక్‌డౌన్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్, ముఖానికి మాస్కులు తప్పనిసరి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే నడిపిస్తామంటున్న అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్...
Lockdown-Relaxation

బతుకు బండి పరుగు

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జనజీవనం ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్ సందర్భంలో 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతర సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులు మంగళవారం ఉదయం నుంచే...
RTC buses started all over the state

బైలెల్లిన బస్సులు

  కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా ఖాళీగానే నడిచిన బస్సులు జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి రోడ్డెక్కిన 2900 ఆర్‌టిసి బస్సులు నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్ వరకు...
Telangana Cabinet meeting chaired by CM KCR

సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం

  హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం...
Karnataka Govt green signal to RTC Bus Services

కర్ణాటకలో ఆర్టీసి బస్సులకు అనుమతి..

  బెంగళూరు:లాక్ డౌన్ సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజారవాణాకు  ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే తుది...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది

  హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌...

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత నిర్వర్తించాలి

  హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు యువతరం నడుం బిగించాలని గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్‌రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా భూపాలపల్లి...
TRS MLA Muta Gopal

టిఆర్ఎస్ ఎంఎల్ఎ ముఠా గోపాల్‌కు జరిమానా..

మన తెలంగాణ/హైదరాబాద్:జిహెచ్‌ఎంసి విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5వేల జరిమానాను విధించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విఎస్‌టి-ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్డులో ముఖ్యమంత్రి...
Keesara-Gutta

కీసరగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలో జరగనున్న జాతరకు గ్రేటర్‌హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జోన్ పరిధిలోని పలు డిపోల నుంచి భక్తుల సౌకర్యం కోసం 274...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

నుమాయిష్ సందర్శకులకు మెట్రోరైళ్ల రవాణా సేవలు

నాంపల్లి : నుమాయిష్‌కు వస్తున్న సందర్శకుల సౌకర్యార్ధం మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ వారికి రవాణ సేవలను అందిస్తోంది. తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోనుంది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో వస్తున్న...

పండుగ వేళ ఫాస్టాగ్ ఇక్కట్లు!

  మొరాయించిన స్కానర్లు.. టోల్‌ప్లాజాల వద్ద విపరీత రద్దీ ఇటు పంతంగి టోల్‌గేట్.. అటు కీసర టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఫాస్టాగ్ ఉన్న ప్రయోజనమేమిటి? వాహన చోదకుల పెదవి విరుపు హైదరాబాద్ : సంక్రాంతి...

సంక్రాంతి స్పెషల్ బస్సులకు.. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి

  హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 4779 అదనపు బస్సులు నడపుతున్నామని వీటికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని రంగారెడ్డి రిజినల్ మేనేజర్ బి.వర...

Latest News