Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
బిజెపి కార్యాలయం వద్ద బాంబుల కలకలం
పశ్చిమ బెంగాల్ : కోల్కతాలో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్కతా ఖిద్దర్పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు దొరికిన...
బెంగాల్ మాజీ సిఎస్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ నోటీస్
మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం
విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల...
వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశియురాలి అరెస్టు
వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశియురాలి అరెస్టు
గడువు ముగిసినా ఇండియాలో తిష్ట
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశీయురాలిని రాచకొండ సరూర్నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బ్యూటీషియన్గా ఇండియాకు వచ్చిన నిందితురాలు వీసా...
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
బెంగాల్ కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకుంటా
మోడీ ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఇక్కడి సర్కార్ను అవమానిస్తూనే ఉన్నారు
ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చర్యలు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు
బిజెపికి మమత తీవ్ర హెచ్చరిక
చీఫ్ సెక్రటరీ రీకాల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కోల్కతా:...
ప్రధాని సమీక్షకు సిఎం మమత గైర్హాజరు
యాస్ తుపాను సమావేశానికి అధికారులనూ పంపని పశ్చిమ బెంగాల్ సిఎం
రాజ్యాంగ విలువలు ఖూనీ చేశారు : నడ్డా
బెంగాల్ సిఎస్పై కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ : ఇటీవలి యాస్ తుపాన్ తాకిడి రాష్ట్రాలకు రూ 1000...
కరోనా విలయంలోనూ యుపి ఎన్నికల పైనే బిజెపి దృష్టి
సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తిన శివసేన
ముంబై :కొవిడ్ విలయాన్ని కట్టడి చేయడానికి బదులు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆలోచన తోనే బిజెపి నేతలంతా ఉన్నారని...
యాస్ తుపాన్ ఎఫెక్ట్: నీట మునిగిన కోల్కతా..
బాలాసోర్/థిఘా/కోల్కతా/రాంచీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రస్థాయి తుపాన్గా రూపాంతరం చెందింది. ఉత్తర ఒడిషా, పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ బీచ్టౌన్ల మీదుగా గంటకు 130 నుంచి 145 కిలోమీటర్ల వేగపు గాలులతో దూసుకుపోయింది.దీనితో...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
భవానీ పూర్నుంచే దీదీ పోటీ?
సిట్టింగ్ ఎంఎల్ఎ రాజీనామా, స్పీకర్ ఆమోదం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిఎంగా బాధ్యతలు స్వీకరించడంతో దీదీ మళ్లీ...
అటువైపు మరో తుపాన్
26న బెంగాల్కు యాస్
న్యూఢిల్లీ : మరో తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి ‘యాస్’ తుపాన్ పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలను తాకుతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ...
పశ్చిమ్ బెంగాల్ లో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్
కోల్ కతా: కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతితో నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్, ఆంక్షలు విధించాయి. తాజాగా పశ్చిమ్ బెంగాల్ లో కూడా 15 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు...
దేశంలో మళ్లీ పెరిగిన పాజిటీవ్ కేసులు.. 4,120మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,120 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
తొలిసారి 4 వేలకుపైగా మరణాలు
4,01,078 కేసులు
4187 మరణాలు, డెత్రేట్ 1.09 శాతం
12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో...
రూ.100 దాటిన పెట్రోల్
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రూ. 101 పైనే
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగవ రోజు చమురు ధరలు పెరగడంతో రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటగా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సైతం పెటోల్...
కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి.. వీడియో వైరల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు గురువారం దాడి చేశారు. వెస్ట్ మిడ్నపూర్ జిల్లా పంచఖుడి ప్రాంతంలో మురళీధరన్ కారుపై రాళ్లు, కర్రలతో దాడి...
బెంగాల్ హింసపై నిజనిర్ధారణ కమిటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక సంఘటనలకు కారణాలను కనుగొనడంతో పాటు అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీని కేంద్ర...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...