Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపికి పంచ్!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదా?, అసోం మినహా మిగతా నాలుగింట నిరాశే!
హోరాహోరీ ప.బెంగాల్లో మళ్లీ మమతదే అధికారం
తమిళనాడులో డిఎంకెకు పట్టం, కేరళలో తిరిగి వామపక్ష కూటమిదే విజయం
ఐదు రాష్ట్రాల...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
రికరీ భేష్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారు. దీంతోనే రికవరీ రేట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి సగటున రికవరీ రేట్ 82.5 ఉండగా, మన దగ్గర...
నాడు – నేడు!
నాలుగు మాసాల క్రితం ప్రపంచానికి ప్రాణ దాతనని చెప్పుకున్న భారత దేశాన్ని ఇప్పుడు దేశ దేశాలన్నీ జాలిగా చూస్తున్నాయి. ఇక్కడ కొవిడ్ విజృంభిస్తున్న తీరును, మన పాలకుల వల్లమాలిన నిర్లక్ష్యాన్ని పక్కపక్కన ఉంచి...
భారత్కు తోడుగా ప్రపంచ దేశాలు
భారత్కు తోడుగా ప్రపంచ దేశాలు
ఫ్రాన్స్ నుంచి 8 ఆక్సిజన్ జనరేటర్లు, 5 కంటైనర్లు, 28 వెంటిలేటర్లు, ఔషధాలు
థాయ్ల్యాండ్, సింగపూర్ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు
ఐర్లాండ్ నుంచి 700 కాన్సెంట్రేటర్లు
భూటాన్ నుంచి...
ఆక్సిజన్ దిగుమతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన దృష్టా ఆసుపత్రులను వెంటాడుతున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించే నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులు శనివారం ఉదయం సింగపూర్ నుంచి యుద్ధ...
సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువున్న రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్షిస్తున్నారు....
ఈ ‘మహా వైద్య విపత్తు’కు బిజెపిదే బాధ్యత
కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపణ
న్యూఢిల్లీ: దేశంలో ఏర్పడిన వైద్య సంక్షోభానికి బిజెపిదే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే...
జవాను ప్రాణం తీసిన వ్యాక్సిన్ భయం
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సిన్ భయంతో సిక్కోలుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.... ఆంధ్రప్రదేశ్లోని కోటబొమ్మాళి మండలంలోని చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్...
అవగాహన లేమిని కప్పిపుచ్చుకునేందుకే
కరోనా సంక్షోభాన్ని పట్టించుకోని మోడీ
ప్రశాంత్ కిషోర్ విమర్శలు
కోల్కత: తన అవగాహన లేమి, దూరదృష్టి లేమిని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్-19 సంక్షోభాన్ని పట్టించుకోవడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...
రెండో దశను నివారించడంలో ఘోర వైఫల్యం
హెర్డ్ ఇమ్యూనిటీపై తొందరపాటు సూత్రీకరణలు
కొవిడ్ నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్షం
దేశంలోకి దిగుమతైన వేరియంట్లు
భారత్లో సెకండ్వేవ్ కారణాలపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: గతేడాది ప్రారంభంలో భారత్లోకి చొరబడిన కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది ఫిబ్రవరిలో...
పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయండి
రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా దేశంలో ఏర్పడిన తీవ్ర ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం అత్యవసరంగా రెండు రోజుల...
‘చేతులెత్తి వేడుకుంటున్నా..’: పోలింగ్ కుదింపుపై ఇసికి మమత వినతి
చకూలియ(ప.బెంగాల్): ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిది దశలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా చేతులెత్తి వేడుకుంటున్నానని టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఎన్నికల కమిషన్ను...
కరోనాతో ప్రజలు చస్తుంటే ఎన్నికల్లో ప్రధాని బిజీ
ముంబయి: కరోనా రోగుల చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్, రెమిడెసివర్ మందుకు ఏర్పడిన కొరతపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్లో వివరించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రయత్నించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ...
పశ్చిమ బెంగాల్ లో 3 గంటల వరకు 70 శాతం పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐదో విడత పోలింగ్ కోసం...
ప్రజల జీవితాలకన్నా ఎన్నికలకే ప్రధాని ప్రాధాన్యత: నానాపటోలే
ముంబయి: ప్రజల జీవితాలకన్నా బెంగాల్ ఎన్నికలకే ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలే విమర్శించారు. దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నట్టు నివేదికల్లో వెల్లడైనా ప్రధాని మాత్రం...
బెంగాల్ సంస్కృతి ధ్వంసానికి బిజెపి యత్నం
రాహుల్ గాంధీ ఆరోపణ
గోల్పోఖర్(ప బెంగాల్): పశ్చిమ బెంగాల్ను సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)గా మారుస్తామన్న బిజెపి వాగ్దానాన్ని ఎండమావిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. భాష, మత, కుల, జాతి ప్రాతిపదికన ప్రజలను...
బెంగాల్ హింస!
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా...
దీదీ క్లీన్ బౌల్డయ్యారు: మోడీ
కోల్కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై చేస్తున్న ఆరోపణలు సరికావని ప్రధాని నరేంద్ర మోడీ హితువు పలికారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టడంతో హింస చెలరేగిందన్నారు. పశ్చిమ బెంగాల్ శాసన...
150 మంది స్థానికులు మాపై దాడి చేశారు
ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది
కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్ఎఫ్ అధికారులు వివరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ...