Friday, May 17, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్ - search results

If you're not happy with the results, please do another search
Delhi Govt Imported 6000 Oxygen Cylinder From China

ఢిల్లీకి 6వేల చైనా సిలిండర్లు

థర్డ్‌వేవ్‌తో ఢీకి కేజ్రీవాల్ రెడీ న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొచ్చినా తట్టుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమాయత్తం అయింది. చైనా నుంచి 6000 ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
Cardiologist Dr KK Agarwal died of Covid 19

కరోనాతో కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ కార్డియాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కెకె అగర్వాల్ కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. ఇటీవల కాలంలో కొవిడ్ మహమ్మారికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో వీడియోల ద్వారా...
Lockdown extension for another week in Delhi

కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కార్

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఢిల్లీలో మొత్తం 72 లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వారికి ప్రతి...
Delhi government is to extend lockdown

ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగించబడింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరో వారం పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
Rs 50000 Ex Gratia for Families of Covid death

ఇంటివద్దకు ఆక్సిజన్ పరికరం

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ వెల్లడి న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై ఆక్సిజన్ కాన్‌సెంట్రెటర్స్ ఇంటివద్దకు రానున్నాయి. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్‌సెంట్రెటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
Former Delhi MLA Jarnail Singh passes away

కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

  ఢిల్లీ: ఆప్‌ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ (48) కరోనాతో క‌న్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
Corona control following the Mumbai model

కొవిడ్‌లో ముంబైకి మంచి సారథ్యం

భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
Delhi Govt Extend Lockdown by one more week

ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి...
Delhi Govt to give rs 5000 for Auto Drivers

ఆటో డ్రైవర్లకు రూ.5000 ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పేదలకు రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ సరుకులు అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో, ఢిల్లీలోని మొత్తం 72 లక్షల రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని...

వ్యాక్సిన్ రాలేదు.. టీకా కేంద్రాలకు రావద్దు

న్యూఢిల్లీ: ఇప్పటివరకు కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు రాని కారణంగా 18-44 వయసు ఉన్న ప్రజలు మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ల వెలుపల బారులు తీరవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
Lawyers request Kejriwal to reserve beds for Judges

ఆసుపత్రులలో జడ్జీలకు కొవిడ్ పడకలు రిజర్వ్ చేయాలి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో పడకలు దొరకక నానా అవస్థలు పడుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కోవిడ్ వార్డులలో పడకలు రిజర్వ్ చేయాలని కొందరు న్యాయవాదులు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి...
Delhi is now in hands of Lieutenant Governor

ఢిల్లీ కంట్రోల్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్‌దే

చట్టం వెలువరించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : ఢిల్లీ పెత్తనం బత్తెం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ మహానగరంలో పరిపాలనా వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అక్కడి ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కన్నా...

ఢిల్లీలో మరోవారం లాక్‌డౌన్‌ పొడిగింపు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5గంటల వరకు లాక్...
Kejriwal telecast Prime Minister's meeting live

ఢిల్లీ సిఎంపై ప్రధాని మోడీ ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కరోనా తీవ్రతపై పది రాష్ట్రాల సిఎంలతో ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ప్రధాని సమవేశాన్ని కేజ్రీవాల్...
lockdown extension in delhi

ప్రజల క్షేమం కోసమే లాక్‌డౌన్

సహకరించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కొవిడ్-19 ఉధృతి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు రోజుల లాక్‌డౌన్ విధించవలసి వచ్చిందని, లాక్‌డౌన్ కాలంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...

ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం 4గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కరోనా మహమ్మారి...
BJP spent Rs 6300 cr to topple govts of other parties

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం

సిబిఎస్‌ఇ పరీక్షల నిర్ణయంపై కేజ్రీవాల్ న్యూఢిల్లీ: సిబిఎస్‌ఇ పరీక్షల సంబంధిత నిర్ణయం భారీ ఉపశమనం కల్గించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కొవిడ్ 19 కేసుల ఉధృతి దశలో పరీక్షల రద్దు...
Kejriwal announces night Curfew in Delhi

కరోనా విజృంభన.. ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడు గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు...
Delhi MCD By Election Results

ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల్లో ఆప్ జయభేరి

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించింది. మొత్తం ఐదు వార్డుల్లో ఉపఎన్నిక నిర్వహించగా నాలుగు స్థానాల్లో ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ...
New farm laws are 'death warrant' for Farmers:Arvind Kejriwal

సాగు చట్టాలు రైతులపాలిట మరణ శాసనాలు

  ఎర్రకోట హింస వెనక కేంద్రం హస్తం మీరట్ ర్యాలీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మీరట్ : కొత్తసాగు చట్టాలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతుల పాలిట అవి మరణ శాసనాలు అని అభివర్ణించారు....

Latest News