Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
వెంటనే సైన్యాన్ని రప్పించండి
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి...
ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి
ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...
16న రాంలీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి…
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ఈ నెల 16వ తేదీన ఇక్కడి రాంలీలా మైదానంలో పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. 70 మంది...
భారత ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ఆప్కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు...
ఇక ఆప్ టార్గెట్ బీహార్?
దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్
బీహార్లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్
పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
ఆప్ కార్యకర్తకు కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా శనివారం తన కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆప్ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. మజ్నూ కా...
పేదలకు మేలు చేసే మా నాన్న ఉగ్రవాదా?
న్యూఢిల్లీ: బిజెపి నాయకులు తన తండ్రిని ఉగ్రవాది అభివర్ణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం...
ఒవైసీ నోట హనుమాన్ చాలీసా ఖాయం: యోగి
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్...
నిరసనకారులపై బిజెపి ఎంపి షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రదర్శనపై బిజెపి ఎంపి పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న...
బిజెపి తరఫున ‘హేమా’హేమీల ప్రచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపేనర్ల జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా,...
రాహుల్ బృందానిది తప్పుడు సమాచార తుపాను
గాంధీనగర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజల్లోకి వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా...
ముందు మీ రాష్ట్రాలలో దుస్థితి చూసుకోండి
న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నిన్నటి నుంచి కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ...
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 11న వోట్ల లెక్కింపు జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్...
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!
ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్, సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ, రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ...
మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి...
తండ్రైన బీహార్ ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యాడు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంతోషకరమైన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘దేవుడు సంతోషించి, కూతురి...
సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సిఎంలు
ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత...
అగ్నివీరులకు సెక్యూరిటీ గార్డు కొలువులట!
న్యూఢిల్లీ: అగ్నిపథ్పై దేశమంతా అందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. బిజెపి నేతలు దానిని సమర్థించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశప్రజల దృష్టిలో మరింత పలచన అవుతున్నారు. మొన్నటికి మొన్న...