Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
కరోనా టీకా తీసుకున్న బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం కొవిడ్-19 వ్యాక్సిన్ను బహిరంగంగా వేయించుకున్నారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు ధైర్యంగా దీన్ని వేయించుకోవాలన్న ఉద్దేశంతోనే తాను బహిరంగంగా టీకా వేయించుకున్నానని...
కరోనా మూలాలపై దర్యాప్తును చైనా అడ్డుకుంటోంది
చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం ప్రశ్నార్థకం ః అమెరికా
వాషింగ్టన్: కరోనా జన్మస్థలంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ రాష్ట్రంలో డబ్ల్యూూహెచ్ఒ దర్యాప్తు జరపకుండా ఆ దేశంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. అంతేగాక వైరస్...
తల్లుల నుంచి పిల్లలకు రోగనిరోధకశక్తి
కొవిడ్19పై అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: తల్లుల నుంచి పిల్లలకు రోగనిరోధకశక్తి బదిలీ అవుతున్నట్టుగా కొవిడ్19పై సింగపూర్లో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్19 పాజిటివ్గా గుర్తించి హాస్పిటల్లో చేరిన 16మంది గర్భిణీలపై జరిపిన పరిశోధనలో...
చంద్రుడి మట్టి నమూనాలతో భూమికి చేరిన చైనా క్యాప్సూల్
బీజింగ్ : చంద్రుడి నుంచి మట్టి నమూనాలతో రెండు రోజుల క్రితం బయలుదేరిన చాంగే5 క్యాప్సూల్ గురువారం తెల్లవారు జామున 1.59 గంటలకు భూమికి చేరింది. ఉత్తర చైనా లోని మంగోలియా ప్రాంతంలో...
మధ్యాహ్నం 3.41 గంటలకు నింగిలోకి పిఎస్ఎల్వి సి-50
హైదరాబాద్: పిఎస్ఎల్వి సి-50వ రాకెట్ను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3.41 గంటలకు పిఎస్ఎల్వి సి-50 రాకెట్ను...
కరోనా టీకాను నమ్మాలని ప్రజలకు బైడెన్ వినతి
వాషింగ్టన్ : ఎలాంటి రాజకీయ ప్రసక్తి లేకుండా మొదటి శ్రేణి శాస్త్రవేత్తలు రూపొందించిన కరోనా వ్యాక్సిన్పై ప్రజలు నమ్మకం ఉంచాలని అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా ఫుడ్...
సింధూ నాగరికత ప్రజలు మాంసప్రియులు
ప్రాచీన వంట పాత్రలలో లభ్యమైన కొవ్వు అవశేషాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత హర్యానా, ఉత్తర్ ప్రదేశ్లో జరిపిన తవ్వకాలలో బయటపడిన సింధూ నాగరికతకు సంబంధించిన పింగాణీ పాత్రలలో లభించిన కొవ్వు అవశేషాలను బట్టి ఆ నాటి...
జనవరి రెండో వారంలో వ్యాక్సిన్
నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
టీకాపై ఈ నెలాఖరులో ప్రధాని ప్రకటించే అవకాశం
టీకా డోసు ధర రూ. 250?
మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి సెకండ్ వీక్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి...
ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి
మంత్రి ఆళ్ల నానితో సమీక్ష
కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని...
21న ఆకాశంలో అద్భుతం..!!!
గురు, శని గ్రహాల మహా కలయిక
800 ఏళ్ల తర్వాత అతి దగ్గరగా...
కోల్కతా: ఈ నెల 21న ఆకాశంలో ఓ అద్భుతం జరగనున్నది. సౌర కుటుంబంలోని భారీ గ్రహాలైన గురు, శని గ్రహాలు అతి...
మరికొద్ది వారాల్లో కరోనా టీకా
శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...
సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ
వ్యవసాయానికి అత్యం త అనుకూలమైన నేలలు, వాతావరణం ఉన్న మన తెలంగాణలో ప్రతి రైతూ తన భూమి సాగు కోసం ముందు ఆలోచించేది నీళ్ల కోసం. నీళ్ళు లేకపోతే వర్షాధార సాగు... ఇది...
రోదసీ లోకి నలుగురితో వెళ్లిన తొలి ట్యాక్సీ
తొలి వాణిజ్య అంతరిక్షయానం ప్రారంభం
కేప్ కెనెవరల్ (అమెరికా) : రోదసీ యాన చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్షయానం ప్రారంభమైంది. ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్తో ‘నాసా’ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నలుగురు వ్యోమగాములతో...
వైరస్ గాల్లో ప్రయాణించినా, ఆందోళన అవసరం లేదు..!
కరోనా క్రిముల వ్యాప్తిపై సిసిఎంబి ఆసక్తికర వ్యాఖ్యలు
తుంపర్లలోని కణాలు కేవలం 2 నుంచి 3 మీటర్ల లోపు మాత్రమే ప్రయాణిస్తాయి వెల్లడించిన డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కణాలు...
పినాకా రాకెట్ పరీక్ష సక్సెస్ : డిఆర్డిఒ
న్యూఢిల్లీ: ఆధునీకరించిన పినాకా రాకెట్ పరీక్ష విజయవంతమైందని డిఆర్డిఒ తెలిపింది. ఒడిషా చాందీపూర్ తీరంలోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం ఈ పరీక్ష నిర్వహించామని డిఆర్డిఒ ట్విట్ చేసింది. వరుసగా ఆరు...
కరోనా నివారణకు బిసిజి వ్యాక్సిన్ బెటర్..!
ట్విట్టర్లో వెల్లడించిన ఐసిఎంఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు బిసిజి (బిసిల్లాస్ కాల్మేట్ గ్యూరీన్) వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ టీకాను ప్రయోగించిన వారిలో...
తీవ్ర కరోనా రోగులకు మేలు చేసే టొసిలిజుమాబ్ డ్రగ్
భారతీయ సంతతి శాస్త్రవేత్త బృందం పరిశోధన
బోస్టన్ : కరోనాతో తీవ్ర అస్వస్థులై ఆస్పత్రి పాలైన వారిలో మరణాల రేటును 30 శాతం వరకు యాంటీఇన్ఫ్లేమటరీ డ్రగ్ టొసిలిజుమాబ్ తగ్గించ గలదని అమెరికా లోని...
మరో మూడు రోజులు ముప్పే!
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ ప్రకటన
రంగంలోకి పర్యాటక శాఖ బోట్లు
సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్న వివిధ విభాగాల సిబ్బంది
ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని...
టేకిటీజీ పాలసీ వద్దు
న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...