Tuesday, May 21, 2024
Home Search

ఆర్‌టిసి - search results

If you're not happy with the results, please do another search

నగరంలో.. ఆర్టిసి కార్గో సేవలు ప్రైవేట్‌కు

  హైదరాబాద్ : త్వరలో నగరంలో రోడ్డు ఎక్కనున్న ఆర్టిసి కార్గోబస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసిన అధికారులు ఈ మేరకు నిర్ణయం...
Recruitment of Apprentice vacancies in TS RTC

రేపటి నుండి రోడ్డు భద్రతా వారోత్సవాలు

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వరకు నిర్వహిస్తున్నట్లు టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ...

రేపటి నుండి జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు

  పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్‌పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి....

మేడారానికి ప్రత్యేక బస్సులు

దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...

మేడారానికి ప్రత్యేక బస్సులు

  హైదరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8...

పాత బస్సులకు స్వస్తి

  వాటి స్థానంలో అద్దె బస్సులు చేరిక హైదరాబాద్: ఆర్‌టిసిలో పాతబస్సులను తొలిగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగని పూర్తి కండీషన్‌లో ఉన్న బస్సులు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకోంది. కొత్త బస్సులతో...

మెట్రో కారిడార్-2 రెడీ

  మెట్రో కారిడార్-2కు లైన్ క్లియర్ భద్రతా పత్రం జారీ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు తనిఖీలు హైదరాబాద్ : హైదరాబాద్ మె ట్రో రైలు జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌కు భద్రతా ధృవీకరణ పత్రాన్ని మెట్రోరైలు...
Medaram Jatara

మేడారం జాతరకు బస్సు ఛార్జీలు పెంపు

  హైదరాబాద్: మేడారం జాతర కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆర్‌టిసి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్‌టిసి...

రెండు బస్సులు ఢీ: ఒకరి మృతి…. 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

road accident in chittoor district   అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్‌టిసి బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు....

నేడు దేశవ్యాప్త సమ్మె

  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు, టిఆర్‌టిసి దూరం హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...

ఎపిలో రోడ్డు ప్రమాదాలు… 30 మందికి గాయాలు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్‌టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ...

ఇసుక లారీకి విద్యార్థి బలి

  స్టూడెంట్స్‌ను తీసుకెళుతున్న ఆటోను ఢీకొట్టడంతో మూడు సార్లు పల్టీ లారీ టైరు కింద తల నుజ్జయి అక్కడికక్కడే మరణించిన అవంత్‌కుమార్ ఆటోను లారీ ఢీకొని విద్యార్థి మృతి ఆరుగురు విద్యార్థులకు గాయాలు బోడుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ...

ఉత్తమ్‌కు సిగ్గు లేదు

  కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...

Latest News

రుతురాగం